News Wire
-
01
జైల్లో రిమాండ్ ఖైదీ మృతి
నెల్లూరు సెంట్రల్ జైలు బ్యారక్లో కుప్పకూలిన ఖైదీ మౌలాలి (48). జీజీహెచ్కు తరలించగా అప్పటికే మరణించాడన్న వైద్యులు
-
02
విజయ డెయిరీ సంచలన నిర్ణయం
పాల సేకరణ ధరను లీటర్ కు రూ.3 పెంచిన విజయ డెయిరీ. వచ్చే నెల 1 నుంచి పాడి రైతులకు లీటర్ రూ.88 చెల్లింపు. ఎండీ ప్రకటన.
-
03
వర్షాలు కురవాలని తిరుమలలో యాగాలు
ఆగస్టు 30 నుంచి కారీరిష్టి యాగం. సెప్టెంబర్ 3 వరకు వరుణయాగం. సమృద్ధి వర్షాల కోసం పర్జన్యశాంతి హోమం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో యాగాలు
-
04
టీడీపీ కార్యాలయం ముట్టడి
కర్నూలు టీడీపీ ఆఫీసును ముట్టడించిన బుడజ జంగం నేతలు. బుడగ జంగాలకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్
-
05
ఏపీలో ఖరీదవుతున్న వైద్య విద్య
ఏపీలో వైద్య విద్య ఫీజులు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు. 10 శాతం ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
-
06
అరకులో చంద్రబాబు సభ
అరకు లోయ నియోజకవర్గం గన్నెలిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-
07
700 దాటిన మృతుల సంఖ్య
నేపాల్ వరదల్లో 700 దాటిన మృతుల సంఖ్య, 5,851 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. 2,426 మంది గల్లంతు అయినట్టు వెల్లడి
-
08
ఆకాశమే హద్దుగా నిత్యావసరాలు
ఏపీలో సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసర ధరలు. భారీగా పెరిగిన బియ్యం ధరలపై ప్రజల ఆందోళన. శ్రద్ధ చూపని సర్కార్
-
09
రేవంత్కు రాఖీ కట్టిన కొండా సురేఖ
సీఎం రేవంత్ కోసం ప్రత్యేకంగా గోల్డ్ రాఖీ చేపించి కట్టిన మంత్రి సురేఖ. సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టిన కొండా సురేఖ
-
10
నేపాల్కు మరో జల ప్రళయం
రెండ్రోజుల క్రితం వచ్చిన వరదల కంటే 5 రెట్లు అధికంగా వచ్చే ప్రమాదం. పోలీసుల హెచ్చరికలతో నేపాల్ వాసుల పరుగులు






‘పవన్ ఓ ప్యాకేజీ స్టార్’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులు మధ్య వివాదం ముదురుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావును (Nageshwar Rao) ఉద్దేశించి పవన్ కళ్యాణ్, ...