Police Investigation
ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
కాకినాడలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి ఉన్నతికి బాటలు వేయాల్సిన కన్న తండ్రే వారిని కడతేర్చాడు. లోకం తెలియని పసివారిని అనంత లోకాలకు చేర్చాడు. పిల్లలను చంపేసి ...
మంత్రి సంధ్యారాణి గన్మెన్పై సస్పెన్షన్ వేటు..
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గన్మెన్పై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి గన్మెన్ జీవీ రమణ గన్ మ్యాగ్జైన్ పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. ...
శివలింగం వద్ద మాంసపు ముద్ద.. సంచలనం
హైదరాబాద్ టప్పాచబుత్రాలోని హనుమాన్ ఆలయంలో దారుణమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది. హనుమాన్ ఆలయంలో ఉన్న శివలింగం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మాంసాన్ని వేసిన ఘటన కలకలం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్ర ...
మీర్పేట్ మాధవి హత్య కేసులో కొత్త ట్విస్ట్!
మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. నిందితుడు గురుమూర్తి ఒక్కడే హత్య చేయలేదని, అతనికి మరికొందరు సహకరించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు ...
గుంటూరు జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం, హత్య
గుంటూరు జిల్లాలో విస్తుపోయే దుర్ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి మంజు అనే వ్యక్తి 64 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితుడు మూడు రోజుల క్రితమే ...
సైఫ్పై దాడి కేసు.. కరీనా కపూర్ వాంగ్మూలం రికార్డ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై జరిగిన కత్తి దాడి కేసు బాలీవుడ్లో పెద్ద దుమారం రేపింది. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేస్తూ, దాడి ఘటనపై సైఫ్ భార్య, ప్రముఖ ...
హైదరాబాద్లో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై దారుణ ఘటన జరిగింది. తానుంటున్న ప్రైవేట్ హాస్టల్లోకి చొరబడిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో ఆ యువతి ...
ఏటీఎం వాహనంపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు చోరీ
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు, పట్టపగలే ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని భయంకరమైన దాడి చేశారు. వాహనంలోని సెక్యూరిటీ సిబ్బందిపై ...
ఒకే ఇంట్లో ఐదుగురి దారుణ హత్య.. మీరట్లో కలకలం
ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా లిసారి గేట్ ప్రాంతంలో సోహెల్ గార్డెన్లో నిసిస్తున్న ఓ కుటుంబం దారుణ హత్యకు గురైంది. మోయిన్, అస్మా అనే దంపతులు తమ ముగ్గురు కుమార్తెలు అఫ్సా, అజీజా, ఆదిబాతో ...















ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు