Police Investigation
అనంతపురం ఈ-స్టాంప్ స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం (Anantapuram) జిల్లాలోని కళ్యాణదుర్గం (Kalyanadurgam)లో రూ.920 కోట్ల విలువైన ఈ-స్టాంప్ స్కాం (E-Stamp Scam) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన ...
విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడి మృతి – తల్లికి తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District), ఇల్లెందు (Illendu) మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సంభవించిన విద్యుదాఘాతంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి (Father), కుమారుడు (Son) దుర్మరణం పాలయ్యారు. ...
మద్యానికి మరో కుటుంబం బలి.. పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి
విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని పెందుర్తి (Pendhurthi)పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికులను కలవరపెట్టింది. కుటుంబ కలహాలు, భర్త (Husband) మద్యపాన (Alcohol Consumption) అలవాటు(Habit) కారణంగా తల్లి(Mother) గీత ...
Meghalaya Murder Echoes in Telangana: The Tejeshwar Case
What began as a love-driven marriage turned into a horrifying tale of betrayal and murder in just over a month. Ganta Tejeshwar, a 32-year-old ...
పెళ్లైన నెలకే.. భర్తను కిరాతకంగా హత్య చేయించిన భార్య!
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భార్యనే భర్తను హత్య చేయించింది. వివాహం జరిగిన నెలరోజులకే భర్తను అతికిరాతకంగా చంపించేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంటవీధికి చెందిన గంటా తేజేశ్వర్ (32) హత్య ...
తెనాలిలో దారుణం.. ఇద్దరు వృద్ధ మహిళలు హత్య
గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి(Tenali)లోని పరిమి డొంక(Parimi Donka)లో ఇద్దరు వృద్ధ మహిళలు (Two Elderly Women)దారుణ హత్య(Brutally Murdered)కు గురైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దోపిడీ దొంగల చేతిలో ...
తల్లిని పోగొట్టుకొని తల్లిడిల్లిన చిన్నారులు.. కంటతడి పెట్టిన వాహనదారులు
మేక (Goat)ను కొనుగోలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ (Woman) మృత్యుఒడికి చేరింది. బస్సు(Bus)ను ఆటో(Auto) ఢీకొన్న ఘటనలో ఆమె దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్ (Mahabubabad) మున్సిపాలిటీ ...
బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి
బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్లోని బేగం బజార్కు చెందినవారని అధికారులు గుర్తించారు. అమ్మవారి దర్శనం కోసం ...














