pawan kalyan

YV Subba Reddy, Tirupati Stampede, YCP, Andhra Pradesh Politics, TTD, Chandrababu Naidu, Pawan Kalyan, Sankranti 2025, Andhra Pradesh Government

ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...

ప‌ల‌క‌రించే స‌మ‌యం లేన‌ప్పుడు ఎందుకు ర‌మ్మ‌న్నారు..?

ప‌ల‌క‌రించే స‌మ‌యం లేన‌ప్పుడు ఎందుకు ర‌మ్మ‌న్నారు..?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ఫై మ‌ణికంట‌, చ‌ర‌ణ్‌ కుటుంబ స‌భ్యులు స‌భ్యులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌మండ్రిలో గ‌త శ‌నివారం జ‌రిగిన గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కు కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి ...

క్ష‌మాప‌ణ చెబితే ప్రాణం తిరిగొస్తుందా..? - ప‌వ‌న్‌కు బీఆర్ నాయుడు కౌంట‌ర్

క్ష‌మాప‌ణ వ్యాఖ్య‌లు.. ప‌వ‌న్‌కు టీటీడీ చైర్మ‌న్ కౌంట‌ర్‌

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోగా, ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు గాయ‌ప‌డి ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు టీటీడీ, పోలీస్‌ అధికారుల నిర్ల‌క్ష్యమే కార‌ణ‌మ‌ని సీఎం ...

బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. - పవన్ డిమాండ్

బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. – పవన్ డిమాండ్

తిరుపతి ఘటనపై భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. టీటీడీ పాల‌క మండ‌లి, అధికారుల‌పై తీరుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పిఠాపురం మండలం కుమారపురంలో శ్రీ‌కృష్ణ ఆలయం వద్ద ...

అటు ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్ - తిరుమ‌ల‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌

అటు ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్ – తిరుమ‌ల‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌

తిరుప‌తిలో ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రి వ‌ద్ద ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారిని ప‌రామ‌ర్శించేందుకు నిన్న రాజ‌కీయ నేత‌లంతా ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు తిరుప‌తికి చేరుకున్నారు. ఉద‌యం టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న ...

టీటీడీని రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీటీడీని రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైసీపీ తిరుప‌తి జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీని చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చార‌ని తీవ్ర ...

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శంకుస్థాప‌న చేశారు. రూ.2.08 ల‌క్ష‌ల కోట్ల‌తో వివిధ ప్రాజెక్టులకు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్ర‌ధాన కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. పూడిమ‌డ‌క‌లో ...

అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు

అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ...

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఓ స్వ‌తంత్ర‌ సంస్థ నిర్వ‌హించిన సర్వే సంచ‌ల‌నంగా మారింది. ఏడు నెల‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వ ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, గ‌త-ప్ర‌స్తుత ...

'గేమ్ ఛేంజ‌ర్' మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

‘గేమ్ ఛేంజ‌ర్’ మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వ‌స్తూ రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్‌ల కుటుంబాల‌ను వైసీపీ నేత‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ప‌రామ‌ర్శించారు. మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్ చిత్ర‌ప‌టాల‌కు నివాళుల‌ర్పించిన ...