Pakistan
పాకిస్తాన్లో హై అలర్ట్ భద్రత
అమెరికా–ఇరాన్ (America-Iran) మధ్య కీలకమైన శాంతి చర్చలకు వేదికగా పాకిస్తాన్ రాజధాని (Pakistan Capital) ఇస్లామాబాద్ (Islamabad) మళ్లీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. సోమవారం నుంచి ఈ చర్చలు ప్రారంభమవుతాయని పాకిస్తాన్ వర్గాలు ...
పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్
పాకిస్తాన్ (Pakistan), ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) మధ్య యుద్ధం (War) తీవ్రమవుతోంది. ఈ రోజు తెల్లవారుజామున ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ (Kabul)తో సహా పలు నగరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పుడు ఆఫ్ఘాన్ ...
పాకిస్థాన్లో హమాస్ & లష్కరే తోయిబా నేతలు ఒకే వేదికపై!
పాకిస్థాన్ (Pakistan)లో మరో ఆందోళనకర పరిణామం వెలుగులోకి వచ్చింది. హమాస్ (Hamas) మరియు లష్కరే తోయిబా (Lashkar-e-Taiba – LeT) ఉగ్రవాద నేతలు గుజ్రాన్వాలా (Gujranwala)లో ఒకే వేదికపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాన్ని ...
ఆప్ఘనిపై పాక్ వైమానిక దాడి.. చిన్నారులు సహా 10 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)పై పాకిస్థాన్ (Pakistan) మరోసారి వైమానిక దాడులు (Airstrikes) జరిపింది. ఖోస్ట్ ప్రావిన్స్ (Khost Province)లోని గోర్బుజ్ జిల్లా (Gurbuz District)లో సోమవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ...
పాకిస్తాన్తో మ్యాచ్ నవంబర్ 16న!
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ నవంబర్ 14 నుంచి ఖతార్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం బీసీసీఐ జితేశ్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్) నేతృత్వంలో ...
పాక్ ఆర్మీ వర్సెస్ ప్రభుత్వం
పాకిస్తాన్ (Pakistan) ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) నేతృత్వంలోని ప్రభుత్వం మరియు ఆర్మీ చీఫ్ఆ (Army Chief) సిమ్ మునీర్ (Asim Munir) నేతృత్వంలోని సైన్యం మధ్య విదేశాంగ విధానంలో తీవ్ర విభేదాలు ...
భారత్ లో ముస్లిం జనాభా పెరుగుదల..అమిత్ షా కీలక ప్రకటన
కేంద్ర హోంమంత్రి (Central Home Minister) అమిత్ షా (Amit Shah) దేశంలో ముస్లిం జనాభా పెరుగుదలపై శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పాకిస్థాన్ (Pakistan), బంగ్లాదేశ్ ...
సూపర్ 4 షెడ్యూల్, నేటి మ్యాచ్ వివరాలు
ఆసియా కప్ (Asia Cup) 2025 టోర్నమెంట్లో నేటి నుంచి సూపర్ 4 మ్యాచ్లు ప్రారంభం అవుతున్నాయి. ఈ దశలో మొత్తం నాలుగు జట్లు తలపడతాయి. సూపర్ 4లోని తొలి మ్యాచ్ ఈరోజు ...
‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..
‘పహల్గామ్’ (Pahalgam)లో అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు (Terrorists) భారత్(India) దీటైన జవాబు ఇచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్ (Pakistan)లోని లష్కరే తోయిబా (Lashkar-e Toiba), జైషే మహ్మద్ (Jaish-e ...















