News Wire
-
01
సీబీఐకి రిటైర్డ్ డీజీ సునీల్ కుమార్ లేఖ
డిప్యూటీ స్పీకర్ రఘురామ నుంచి ప్రాణహాని ఉందని మాదాల శ్రీనివాస్ ఫిర్యాదు. రఘురామపై ఉన్న సీబీఐ కేసుల్లో సాక్ష్యాలను మార్చే అవకాశం ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖ.
-
02
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం
ఉత్తరాంధ్ర కలల స్వప్నం భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఎయిర్పోర్టును జాతికి అంకితం చేశారు.
-
03
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు
ఇటుక బట్టి కార్మికులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు. ఛత్తీస్గఢ్కు చెందిన ఇద్దరు వలస కార్మికుల మృతి.
-
04
మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ
జంతర్ మంతర్ వద్ద ఏం జరిగిందో ప్రపంచ దేశాలు చూశాయి. అక్కడ కొందరు అసభ్యకరమైన పదాలు వాడారు. సమస్యలకు దూషణలు పరిష్కారం చూపవు.
-
05
మా నాన్న సమాజాన్ని ప్రేమించారు
కిర్లంపూడిలో ముద్రగడ సంస్మరణ సభ. ముద్రగడ పద్మనాభం ఇంటిని ఎంత ప్రేమించారో, సమాజాన్ని కూడా అంతే ప్రేమించారన్న ముడ్రగడ గిరిబాబు.
-
06
స్పెయిన్లోకి వలసదారులు
మొరాకో సరిహద్దు నుండి రెండు రోజుల్లోనే సేవ్యూటాలోకి 60 వేల మంది వలసదారులు. సరిహద్దు దగ్గర తొక్కిసలాటలో 57 మంది మృతి
-
07
భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం
ప్రమాదకరస్థాయిలో భారీగా వరద. ప్రస్తుతం 55 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.
-
08
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
హీట్ వేవ్ అలెర్ట్స్ జారీ. 5 రోజులపాటు ఏపీ వ్యాప్తంగా వడగాల్పులు. కోస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్.
-
09
త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ
కేబినెట్ లో చేరనున్న కాంగ్రెస్, IUML, VCK. AIADMK రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులంటూ ప్రచారం
-
10
అనంతపురం లో యువకుడికి దేహశుద్ధి
విడపనకల్లో యువకుడికి గుండుకొట్టి ఊరేగించిన గ్రామస్తులు. ప్రేమ పేరుతో వివాహితను వేధించిన యువకుడు






అపచారం.. తిరుమల కొండపై అన్యమత వ్యాఖ్యలతో కారు
తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం బయటపడింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వస్వామి కొలువైన ఓ కారు కలకలం రేపింది. పవిత్రమైన తిరుమల తిరుపతి కొండపై అన్యమత వ్యాఖ్యలతో ఉన్న కారు ప్రత్యక్షమైంది. ...