Nirmala Sitharaman
ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’లో మిస్టరీ? 51 లక్షల ఓట్లపై కొత్త ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గణాంకాలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త పరకాల ప్రభాకర్ ఇటీవల ది వైర్ ...
2026–27 కేంద్ర బడ్జెట్: రూ.53 లక్షల కోట్ల మహా బడ్జెట్
2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.53,47,315 కోట్లతో ఈ బడ్జెట్ రూపొందినట్లు ప్రకటించారు. ఇది దేశ ఆర్థిక చరిత్రలోనే ...
మూడు కర్తవ్యాలతో కేంద్ర బడ్జెట్ – నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. లోక్సభలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం, బడ్జెట్ ...
One Crore Signatures.. One State’s Revolt
A massive statewide people’s movement led by the YSR Congress Party (YSRCP) against the privatization of Andhra Pradesh’s government medical colleges has reached a ...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపండి.. – ఢిల్లీలో ఎంపీల పోరాటం
వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (Government Medical Colleges) చంద్రబాబు సర్కార్ (Chandrababu Government) ప్రైవేట్ సంస్థలకు (Private Institutions) అప్పగించే చర్యలపై వైసీపీ(YSRCP) ...
ఫ్యూచర్లో రాజధాని నిర్మాణమంటే అమరావతే స్ఫూర్తి – కేంద్రమంత్రి
అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకున్నాయని, భవిష్యత్తులో రాజధాని నిర్మాణమంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు చాలా పెద్ద త్యాగం చేశారని చెప్పారు. ...
ఏపీకి పూర్వోదయ నిధులు కేటాయించండి
ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రితో భేటీ అయిన ...
జీఎస్టీ కొత్త సంస్కరణలతో ప్రజలకు ఉపశమనం – నిర్మలా సీతారామన్
జీఎస్టీ (GST) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ (Country Economic System)లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, కొత్త సంస్కరణలు ప్రజలకు మరింత ఉపశమనం కలిగిస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ...
నేడు జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ..శ్లాబ్ల్లో భారీ మార్పులు!
కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నేడు ఉదయం 11 గంటలకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ ...















