Nandyal District News
శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం.. చరిత్రలో తొలిసారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రంలో మహాపచారం జరిగింది. శ్రీశైలం మల్లన్న ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామి–అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేయడం తీవ్ర వివాదంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించాల్సిన ...
ఏపీలో మరో బస్సు దగ్ధం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరోసారి ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలో ప్రమాదానికి గురి కాగా, ...







