News Wire
-
01
అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ
6,212 ఎకరాల భూ సేకరణకు క్యాబినెట్ ఆమోదం. కంతేరులో 974 ఎకరాలు, తాడికొండలో 5,238 ఎకరాలు సేకరణకు ఆమోదం
-
02
స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన రేవంత్
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన సీఎం రేవంత్. స్టీల్ బ్రిడ్జి కి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన సీఎం
-
03
కొండా సురేఖ బర్తరఫ్
మంత్రి కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి పదవి నుంచి బర్తరఫ్. రాజీనామాకు ససేమిరా అనడంతో బర్తరఫ్.
-
04
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్
మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖకు చెప్పిన ఖర్గే! రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేందుకు సిద్ధమవుతున్న సీఎం
-
05
సీఎం రేవంత్పై కొండా సురేఖ ఫైర్
నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు. నాపై చర్యలు తీసుకునే కంటే ముందు సీఎం రేవంత్పై చర్యలు తీసుకోవాలి.
-
06
పవన్ బర్త్ డే వేడుకల్లో విషాదం
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అమలాపురంలోని ఓ కాలేజీ దగ్గర ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ప్రేమ్ కుమార్ మృతి
-
07
పవన్కు చిరంజీవి బర్త్ డే విషెస్
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి ట్వీట్. ప్రజల కోసం పని చేస్తున్నాడని కితాబిస్తూ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
-
08
ఇడుపులపాయలో వైఎస్సార్ వర్ధంతి
వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు
-
09
ఏపీలో సర్ గడువు పెంపు
ఈనెల 10 వరకు సర్ గడువు పెంచిన ఎస్ఈసీ. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు అవకాశం. 9న తుది జాబితా
-
10
హైకోర్టు కు HYDRAA కమిషనర్
HYDRAA కమిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.. సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీల్.






‘బాబుది వాటాల పరిపాలన’.. చింతా మోహన్ సంచలన కామెంట్స్
దేశంలోని ఎన్నికల విధానం లోపభూయిష్టమైందని, 60 లక్షల దొంగ ఓట్లు బయటపడ్డాయి అని మాజీ ఎంపీ చింతా మోహన్ (Chinta Mohan) ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఎంపీ చింతామోహన్ ...