Land Acquisition
భూమిని కోల్పోయి.. రెండోరోజే అమరావతి రైతు మృతి
రాజధాని అమరావతి (Amaravati) పేరుతో సాగుతున్న భూసేకరణ (Land Acquisition) మరో రైతు (Farmer) ప్రాణాన్ని (Life) బలితీసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ (Undavalli Village) పరిధిలో ప్రభుత్వం ...
కేసు హైకోర్టులో ఉండగానే.. రైతుల పొలాల్లోకి బుల్డోజర్లు
అమరావతి రాజధాని (Amaravati Capital) ప్రాంతంలోని ఉండవల్లిలో(Undavalli) భూసేకరణ (Land Acquisition) వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఒకవైపు భూసేకరణ చట్టబద్ధతపై కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(Andhra Pradesh High Court) విచారణలో ఉండగానే, ...
అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజర్లు.. జగన్ సంచలన ట్వీట్
అమరావతి (Amaravati) ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులపై(Undavalli Farmers) జరుగుతున్న బలవంతపు భూసేకరణ (Land Acquisition) చర్యలను వెంటనే నిలిపివేయాలని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan ...
ఉండవల్లిలో ఉద్రిక్తత.. బలవంతపు భూసేకరణపై రైతుల ఆగ్రహం
అమరావతి రాజధాని (Amaravati Capital) పరిధిలోని ఉండవల్లిలో(Undavalli) ప్రభుత్వ భూసేకరణ (Government Land Acquisition) చర్యలపై శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం (Seed Access Road Construction) ...
నేటి దాడులు.. రేపు నిజమైన రైతులకు శాపాలేనా.?
అధికారం శాశ్వతం కాదు… కానీ రాజకీయాల్లో (Politics) తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాలు, సాగించే దాడులు భవిష్యత్ తరాల పాలిట శాపాలుగా మారుతాయి. సరిగ్గా ఇదే ఇప్పుడు అమరావతి (Amaravati) ప్రాంతంలో జరుగుతున్న ...
అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ నేతలు, రైతులపై టీడీపీ దాడి
అమరావతి (Amaravati) ప్రాంతంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఉండవల్లి గ్రామంలో (Undavalli Village) తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బలవంతపు భూసేకరణకు (Forced Land Acquisition) వ్యతిరేకంగా పోరాడుతున్న పెనుమాక రైతులకు ...
Capital chaos under Naidu
Naidu Govt Seeks Another 20,000 Acres After Taking 35,000 Earlier No Returnable Plots, Rs. 40,000 Cr Debt, Costs Escalated to Rs. 77,000 Cr Serious ...
అమరావతి కోసం మళ్లీ భూ సేకరణ.. ఈసారి ఎన్ని ఎకరాలంటే..
అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం అందుకుంటుండడంతో, ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సిద్ధమైంది. ఇప్పటికే అమరావతి మొదటి దశలో రైతుల నుంచి సుమారు 50 వేల ఎకరాల భూమిని సేకరించింది. ...
Chandrababu’s Betrayal of Women.. Schemes Buried, Burden Repackaged
Once again, N. Chandrababu Naidu has betrayed women in Andhra Pradesh. Two running lifeline programs—the YSR Zero-Interest Loan Scheme and the YSR Kalyana Masthu ...
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్పుతో రైతులకు తీవ్ర నష్టం: కేటీఆర్
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ను అడ్డగోలుగా మార్చడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం జరగకుండా ...















