Kurnool News
ఆదోని శివాలయం ఘటన.. చంద్రబాబుకు వైసీపీ కౌంటర్
నంద్యాల (Nandyal) జిల్లా బనగానపల్లెలో (Banaganapalle) జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలకు వైసీపీ(YSRCP) కౌంటర్ ఇచ్చింది. నంద్యాల సభలో ఆదోని శివాలయంలో (Shiva Temple) ...
‘డిప్యూటీ సీఎంవా.. చంద్రబాబు డిఫెన్స్ లాయర్వా?’ – వైసీపీ ప్రశ్న
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) ఇటీవల చోటుచేసుకున్న కస్టోడియల్ మరణాల (లాకప్ డెత్లు) (Lockup Deaths)ఉదంతాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాపు యువకుడు సాయికృష్ణ(Sai Krishna, దళిత యువకుడు క్రాంతికుమార్(Kranthi Kumar), కర్నూలు జిల్లాలో ...
ఏపీలో లాకప్ డెత్ల కలకలం.. గంగమ్మ కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) ఇటీవల వెలుగుచూస్తున్న వరుస పోలీసు(Police) కస్టోడియల్ మరణాల (Custodial Deaths) ఉదంతాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. విజయవాడలో గాదె సాయికృష్ణ(Gade Sai Krishna), దళిత యువకుడు క్రాంతి కుమార్ ...
రెండు లక్షల పుస్తకాల్లో నేర్చుకున్న నీతి ఇదేనా..?
ఎన్నికల సమయంలో సుగాలి ప్రీతి కేసు (Sugali Preethi Case) గురించి ప్రతి వేదికపై బీకర స్లోగన్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఆ కేసు ఎప్పుడు ...
కర్నూలు బస్సు ప్రమాదం.. ఏకంగా వైసీపీ ఆఫీస్కు పోలీసులు
కర్నూలు (Kurnool) బస్సు దగ్దం (Bus Burning) ఘటనలో వైసీపీ (YSRCP)పై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఏకంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికే వెళ్లారు. కర్నూలు పోలీసులు వైసీపీ ప్రధాన ...
గన్తో ఏపీ టీడీపీ నేత హల్చల్.. రాయదుర్గంలో ఫిర్యాదు
కర్నూలు (Kurnool) జిల్లాలో టీడీపీ (TDP) సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి (K.E.Krishnamurthy) తమ్ముడు కేఈ ప్రభాకర్ (K.E.Prabhakar) గన్తో హల్చల్ సృష్టించారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ...
మోడీ, చంద్రబాబు, పవన్పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని (Adoni)లో ముస్లిం జేఏసీ నిర్వహించిన సభలో MIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ...
”లం.. ముం.. చంపేస్తా..” చంద్రబాబు తిట్ల దండకం (Video)
‘లం.. ముం.. చంపేస్తా.. చెప్పిన మాట విని ఆ పొలం వదిలేయండి. మిమ్మల్ని కాపాడేవాడు లేడు.. ఎక్కువ మాట్లాడితే నేనే చంపేస్తా’ అని ఓ పోలీస్ అధికారి మహిళా రైతుపై దుర్భాషలాడిన ఘటన ...
కుటుంబాల మధ్య గొడవలే హత్యకు కారణం – ఎస్పీ
కర్నూలు జిల్లా సంచలనం సృష్టించిన టీడీపీ నేత సంజన్న హత్య కేసులో పోలీసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 14న శరీన్ నగర్లో హత్యకు గురైన సంజన్న కేసులో మొత్తం ఐదుగురు నిందితులను ...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి
కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...















