Kishan Reddy
Crisis in Telangana BJP: Top Leader Raja Singh’s Resignation Accepted
In a major political development within the Telangana BJP, senior leader and Goshamahal MLARaja Singh’s resignation, submitted on June 30, 2025, has been officially ...
రాజాసింగ్ రాజీనామా ఆమోదం
తెలంగాణ (Telangana)లో బీజేపీ(BJP)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA), సీనియర్ నాయకుడు రాజాసింగ్ (Raja Singh) పార్టీకి ఇచ్చిన రాజీనామాను (Resignation) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ...
”మీకో దండం.. మీ పార్టీకో దండం”.. బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై
తెలంగాణ బీజేపీ (Telangana BJP)కి గోషామహల్ (Goshamahal) ఎమ్మెల్యే టి. రాజాసింగ్ (T. Raja Singh) భారీ షాక్ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక వ్యవహారంలో అసంతృప్తితో ఆయన పార్టీ ...
‘నేనుండగా కాంగ్రెస్లోకి కవితకు నో ఎంట్రీ’ – రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం గురించి మీడియా చిట్చాట్లో రేవంత్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఢిల్లీలో మీడియాతో ...
బీజేపీ రాజాసింగ్ సస్పెన్షన్ సవాల్.. సంచలనం
గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA) రాజాసింగ్ (Raja Singh) సొంత పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ బీజేపీ(BJP)లో గందరగోళం సృష్టించారు. రాష్ట్ర బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఘాటు ...
గాలి మాటలకు నేను సమాధానం చెప్పాలా? – కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా?’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ...
బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకో.. – రేవంత్కు కిషన్ రెడ్డి కౌంటర్
తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలకు ...
నందమూరి బాలకృష్ణకు కిషన్ రెడ్డి సన్మానం
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బాలకృష్ణ నివాసంలో జరిగింది. బాలకృష్ణ ఇంటికి స్వయంగా ...
నిధులు మంజూరు చేయించండి.. కిషన్ రెడ్డికి భట్టి వినతి
రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.1.63 లక్షల కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యర్థించారు. ‘గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ ...














