Irrigation Review

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయనున్న ప్రభుత్వం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయనున్న ప్రభుత్వం

ఇరిగేషన్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే 100 టీఎంసీల నీటిని ...