Investigation

డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

డీజీపీ ఆఫీస్‌లో తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాల‌యంలోనే ఓ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హైదరాబాద్‌ (Hyderabad) లక్డీకాపూల్‌లోని (Lakdikapul) డీజీపీ కార్యాలయంలో (DGP Office) గురువారం తెల్లవారుజామున జ‌రిగిన ఈ ఘ‌ట‌న తీవ్ర‌ కలకలం రేగింది. ...

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య.. పోలీసు శాఖలో తీవ్ర విషాదం!

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య.. పోలీసు శాఖలో తీవ్ర విషాదం!

త్రిపుర(Tripura) రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)(DGP) అనురాగ్ ధన్‌ఖడ్‌(Anurag Dhankhad, ఐపీఎస్ సోమవారం ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆయన మృతదేహాన్ని అగర్తలాలోని జీబీ (GB) ఆసుపత్రికి ...

ప్రీ-వెడ్డింగ్ షూట్‌.. ప్రియుడితో క‌లిసి కాబోయే భర్త హ‌త్య‌

ప్రీ-వెడ్డింగ్ షూట్‌.. ప్రియుడితో క‌లిసి కాబోయే భర్త హ‌త్య‌

పుణెలో కలకలం రేపిన వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ (26) మృతి కేసులో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత లోహగడ్ కోటపై ప్రీ-వెడ్డింగ్ ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు 400 అడుగుల ...

కెనడా కాల్పుల దాడి: 10 మంది మృతి, 27 గాయపడిన ఘోర ఘటన

కెనడా కాల్పులు.. 10 మంది మృతి, 27 గాయాలు

కెనడాలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ‘జెస్సీ’ అనే యువకుడు జరిపిన ఈ దారుణంలో పదిమంది ప్రాణాలు కోల్పోగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో అతని కన్నతల్లి, సోదరి, ...

పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల శ్రీవారి దేవస్థానం (Tirumala Sri Vari Devasthanam) పరకామణి చోరీ కేసు (Parakamani Theft Case)లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు ...

సతీష్ కుమార్‌ది ఆత్మ‌హ‌త్య కాదు.. - కుటుంబ సభ్యుల ఆవేదన

సతీష్ కుమార్‌ది ఆత్మ‌హ‌త్య కాదు.. – కుటుంబ సభ్యుల ఆవేదన

తిరుమల (Tirumala) పరకామణి (Parakamani) అక్రమాల కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న‌ టీటీడీ(TTD) మాజీ ఏవీఎస్ఓ (AVSO) సతీష్ కుమార్ (Satish Kumar) అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాడిపత్రి (Tadipatri) ...

ఫార్ములా ఈ– కారు రేసుపై ఏసీబీ నివేదిక

ఫార్ములా ఈ– కారు రేసుపై ఏసీబీ నివేదిక

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కీలక విషయాలను వెల్లడించింది. నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ ప్రభుత్వం కి సమగ్ర నివేదికను సమర్పించినట్లు సమాచారం. ఈ ...

తెలంగాణలో సీబీఐకి రీ ఎంట్రీ

తెలంగాణలో సీబీఐ రీ ఎంట్రీ!!

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీబీఐకి రాష్ట్రంలోకి నో ...

‘విశాఖ సెంట్రల్‌ జైలు’ వివాదంలో ట్విస్ట్‌

‘విశాఖ సెంట్రల్‌ జైలు’ వివాదంలో ట్విస్ట్‌

అధికారులు తమను హింసిస్తున్నారని కొందరు ఖైదీలు లేఖ రాసిన ఉదంతం పై దర్యాప్తు చేపట్టడానికి విశాఖ కేంద్ర కారాగారానికి (Visakhapatnam Central Prison) జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ (DIG) రవికాంత్‌ (Ravikant) ...

కన్నకూతురును భిక్షాట‌న ముఠాకు అమ్మిన క‌సాయి తండ్రి

కన్నకూతురును భిక్షాట‌న ముఠాకు అమ్మిన క‌సాయి తండ్రి (Video)

విజయవాడ (Vijayawada) రైల్వే స్టేషన్‌ (Railway Station)లో మూడేళ్ల బాలిక (Three-Year-Old శ్రావణి అదృశ్యం కావడం, ఆమెను తండ్రి సైకం మస్తాన్‌రావు (Mastan Rao) కేవలం రూ. 5,000కు అమ్మిన దారుణ ఘటన ...