Indian Tourists
నేపాల్ వరదల్లో ఏపీ ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతు
నేపాల్లో(Nepal) సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కైలాస్ మానస సరోవర్ యాత్రకు (Kailash Mansarovar Yatra) వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు(Andhra Pradesh) చెందిన ఓ ఎన్ఆర్ఐ కుటుంబం (NRI Family) వరదల్లో ...
నేపాల్ వరదల్లో విదేశీయుల గల్లంతు కలకలం.. భారతీయులు 290 మంది!
నేపాల్లో(Nepal) భారీ వర్షాలు(Heavy Rains), ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల ప్రభావంతో వివిధ దేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు (Tourists) గల్లంతైనట్లు సమాచారం. మొత్తం 33 ...
నేపాల్ జల విలయంలో ఇషా ఫౌండేషన్ సభ్యులు.. జగ్గీ కన్నీరు
నేపాల్ (Nepal) జలప్రళయంలో(Flood Disaster) పెరుగుతున్న మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 208 మృతదేహాలు లభ్యమయ్యాయి. వరదల్లో 1500 మందికి పైగా గల్లంతు అయినట్టుగా నేపాల్ మీడియా(Nepal Media) ప్రకటించింది. ...
నేపాల్లో జల విలయం.. 400 మంది గల్లంతు
హిమాలయ దేశం నేపాల్లో(Nepal) ప్రకృతి మరోసారి తీవ్ర రూపం దాల్చింది. చైనా(China) సరిహద్దులోని టిబెట్ (Tibet) ప్రాంతం నుంచి అకస్మాత్తుగా ముంచెత్తిన భారీ వరదల కారణంగా నేపాల్ ఉత్తర ప్రాంతం అతలాకుతలమైంది. భోటే ...
81 North Andhra Tourists Stranded in Nepal Amid Riots
Political unrest and riots in Nepal have left 81 tourists from North Andhra Pradesh stranded inKathmandu. According to reports, the group—comprising 70 from Visakhapatnam ...
నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న 81 మంది ఉత్తరాంధ్ర వాసులు
నేపాల్లో చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నేపాల్ పర్యటనకు వెళ్లిన 81 మంది ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అక్కడి అల్లర్లలో చిక్కుకున్నారు. యాత్రికులు తీవ్ర ...










