India

‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్‌’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?

‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్‌’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఊహించని రీతిలో దూసుకుపోతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్‌రోచ్‌ జనతా పార్టీ’ (Cockroach Janata Party – CJP) కి కేంద్ర ప్రభుత్వం నుండి గట్టి షాక్ తగిలింది. ...

రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటన.. ఎప్పుడంటే?

రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటన.. ఎప్పుడంటే?

రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మరోసారి భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదిలోనే రెండోసారి భారత్‌కు రానుండటంతో అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వచ్చే సెప్టెంబర్ 12, ...

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ.. భారత్ హర్షం

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ.. భారత్ హర్షం

పశ్చిమాసియాలో (West Asia) కొద్దిరోజులుగా నెలకొన్న యుద్ధ (War) మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి. అమెరికా (United States) మరియు ఇరాన్ (Iran) దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ (Ceasefire) ...

చమురు సంక్షోభంలో భారత్‌కు రష్యా అండ..

చమురు సంక్షోభంలో భారత్‌కు రష్యా అండ..

పశ్చిమాసియాలో (West Asia) యుద్ధం (War) తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు (Oil), సహజ వాయువు (Natural Gas) సరఫరాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) మార్గంలో ...

టెలికాం వినియోగదారులకు న్యాయం కావాలన్న ఎంపీ చద్దా..

టెలికాం వినియోగదారులకు న్యాయం కావాలన్న ఎంపీ చద్దా..

రాజ్యసభ (Rajya Sabha) సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha) ఇటీవల రోజువారీ డేటా పరిమితులపై కొత్త వివాదాన్ని సృష్టించారు. ఇప్పటికే అనేక అంశాలపై రాజ్యసభలో ప్రభుత్వాన్ని (Government) నిలదీశారు. ఆయన చర్చలో ...

T20 World Cup 2026: భారత్-ఇంగ్లండ్ ఉత్కంఠ సెమీఫైనల్‌లో భారత్ విజయం!

టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు (India Team) రెండో సెమీఫైనల్‌ (Second Semi-Final)లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ (England) ను 7 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య ...

వేల కోట్ల ఆరోగ్య బీమా దోపిడీ.. ప్రజల ప్రాణాలతో జూదం

వేల కోట్ల ఆరోగ్య బీమా దోపిడీ.. ప్రజల ప్రాణాలతో జూదం

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థను అధికార పార్టీ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యశాఖలో (Health Department) రూ.4 వేల కోట్ల విలువైన ఆరోగ్య బీమా కాంట్రాక్టును ...

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’ ప్రారంభం

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’ ప్రారంభం

బ్రిటిష్ పాలన నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త చిరునామా ‘‘సేవా తీర్థ్’’కు మారింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవా తీర్థ్‌ను ప్రధానమంత్రి Narendra ...

మైనర్‌లపై సోషల్ మీడియా ప్రభావం పర్యవేక్షణ అవసరం

ఆ వ‌య‌సు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి.. – సోనూసూద్

సోషల్ మీడియా (Social Media) కారణంగా చిన్నపిల్లలలో పెరుగుతున్న వ్యసనం, మానసిక ఒత్తిడి, చదువుపై దుష్ప్రభావాల నేపథ్యంలో.. భారత్‌ (India)లో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు (Children Below 16 years) సోషల్ ...

ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి

ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట (Red Fort) వద్ద సోమ‌వారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ (Metro Station) సమీపంలో కారు పేలడంతో 10 మంది అక్క‌డిక‌క్క‌డే మృతిచెందగా, ...