India
ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట (Red Fort) వద్ద సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ (Metro Station) సమీపంలో కారు పేలడంతో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, ...
2026 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. టోర్నీ సమీపిస్తున్నప్పటికీ ఐసీసీ పూర్తి షెడ్యూల్ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ వారంలో షెడ్యూల్ విడుదలయ్యే ...
IPL మినీ వేలం భారత్కు తరలింపు? వేదిక అహ్మదాబాద్?
ఐపీఎల్ (IPL-2025 సీజన్కు సంబంధించిన మినీ వేలాన్ని (Mini Auction) తిరిగి భారత్(India)లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యోచిస్తున్నట్లు సమాచారం. గత రెండు ఐపీఎల్ సీజన్ల వేలాలు దుబాయ్ ...
వన్డే ర్యాంకింగ్స్ లో స్మృతి మంధాన అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) మహిళల వన్డే బ్యాటర్ (Women’s ODI Batter) ర్యాంకింగ్స్ (Rankings)లో భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా ...
ప్రైమ్ వాలీబాల్ లీగ్లో ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్ రాహుల్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL)లో గోవా గార్డియన్స్ అనే జట్టుకు ఆయన సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఈ సీజన్తోనే వాలీబాల్ ...
తెలంగాణకు భారీ వర్ష సూచన..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది. ఈ అల్పపీడనం సెప్టెంబర్ 27 నాటికి వాయుగుండంగా బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ ...
వైసీపీ మెడికల్ కాలేజీల ర్యాలీ.. ఏకంగా 400 మందిపై కేసు
ఏపీ ప్రభుత్వం (AP Government) అన్ని అనుమతులు సమీకరించి నిర్మించిన మెడికల్ కాలేజీ (Medical Colleges)లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం (Coalition Government) పీపీపీ (PPP) విధానంలోప్రైవేటీకరణ (Privatization) చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ...
విద్యుత్ శాఖ ఏడీఈపై ఏసీబీ పంజా.. రూ. 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
లంచాలు (Bribes) తీసుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)(ACB) అధికారులు ...
‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..
‘పహల్గామ్’ (Pahalgam)లో అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు (Terrorists) భారత్(India) దీటైన జవాబు ఇచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్ (Pakistan)లోని లష్కరే తోయిబా (Lashkar-e Toiba), జైషే మహ్మద్ (Jaish-e ...















