India vs Pakistan
భారత్ చేతిలో చిత్తు.. పాకిస్థాన్కు ఐసీసీ బిగ్ షాక్!
ఎడ్జ్బాస్టన్ (Edgbaston) వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ (Women’s T20 World Cup) హై-వోల్టేజ్ పోరులో భారత్(India) చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్కు(Pakistan) ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. మ్యాచ్లో ...
పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ ఫైర్
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026)లో భాగంగా భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. కొలొంబోలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ...
మోడల్తో ఇషాన్ కిషన్ రిలేషన్.. ఈమె ఎవరంటే..
టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై కీలక ఇన్నింగ్స్ ఆడుతూ 77 పరుగులు సాధించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ...
T20 వరల్డ్ కప్లో చారిత్రాత్మక రికార్డు!
చారిత్రాత్మక ICC Men’s T20 World Cupలో భారత్ అద్భుత ప్రదర్శనతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-A మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 61 పరుగుల తేడాతో ఘన ...
IND vs PAK: నేడే హైటెన్షన్ పోరు.. కానీ, వర్ష గండం
T20 వరల్డ్ కప్ 2026లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరు మరికొన్ని గంటల్లో జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ – పాకిస్తాన్ ఈరోజు కొలొంబోలో రాత్రి 7 గంటలకు ...
భారత్–పాకిస్థాన్ మ్యాచ్పై టెన్షన్
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల కోసం పెద్ద పండగగా మారింది. ఈ ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ క్లాష్ను చూసేందుకు అభిమానులు ఎదురు ...
భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు.. – ర్యాన్ టెన్ డోషాటే
పాకిస్థాన్ హై డ్రామాకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్పై కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం సూచనల కారణంగా ఆ మ్యాచ్కు ...
భారత్–పాక్ మ్యాచ్పై ఆశలు.. ఫిబ్రవరి 15న కొలంబోలో..?
2026 టీ20 వరల్డ్కప్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ గ్రూప్ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటికీ స్పష్టత రాలేకపోయినా, ఐసీసీ, పాకిస్థాన్ ...
సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు
టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్పై కొనసాగుతున్న ఉత్కంఠకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పాయి. పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ను బహిష్కరించాలని ...
మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్కు ఐసీసీ వార్నింగ్
టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈనెల 15వ తేదీన భారత్తో జరగనున్న మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయడం ...















