India Nepal
నేపాల్లో జల విలయం.. 400 మంది గల్లంతు
హిమాలయ దేశం నేపాల్లో(Nepal) ప్రకృతి మరోసారి తీవ్ర రూపం దాల్చింది. చైనా(China) సరిహద్దులోని టిబెట్ (Tibet) ప్రాంతం నుంచి అకస్మాత్తుగా ముంచెత్తిన భారీ వరదల కారణంగా నేపాల్ ఉత్తర ప్రాంతం అతలాకుతలమైంది. భోటే ...






