ICC T20
దూబే ఉంటే భారత్ ఓడిపోదు.. లాజిక్ అదుర్స్
భారత క్రికెట్ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న వేళ, ఓ ఆసక్తికరమైన రికార్డు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆల్రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉంటే, భారత్ ఓడే ప్రసక్తే లేదట. ...
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) ఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand)పై 96 పరుగుల ఘన తేడాతో విజయం సాధించి మూడోసారి వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు (Team ...
భారత క్రికెట్ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న వేళ, ఓ ఆసక్తికరమైన రికార్డు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆల్రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉంటే, భారత్ ఓడే ప్రసక్తే లేదట. ...
వైభవంగా లష్కర్ బోనాలు
హైదరాబాద్లో లష్కర్ బోనాల పండుగ వైభవం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తున్న భక్తులు
శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా. మహికా శర్మతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్న పాండ్యా
తాడికొండలో వైసీపీ నేతపై హత్యాయత్నం
వైసీపీ నేత రత్తయ్య తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోగా, దాన్ని తొలగించలేదని తల, ముఖంపై రాళ్లతో దాడి చేసిన జనసేన నేతలు
అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్
రాత్రి 2.45 నిముషాలకు ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడి ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన కొడుకు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసిన పోలీసులు
వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై మాజీ సీఎం ఆసక్తికర పోస్ట్. 2023లో శంకుస్థాపన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన జగన్
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
తూ.గో. జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. 13.10 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం
రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు
ఏపీకి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు. అత్యధికంగా యూపీకి రూ.19,208 కోట్లు, బీహార్కు రూ.10,845 కోట్లు విడుదల చేసిన కేంద్రం.
సీబీఐకి రిటైర్డ్ డీజీ సునీల్ కుమార్ లేఖ
డిప్యూటీ స్పీకర్ రఘురామ నుంచి ప్రాణహాని ఉందని మాదాల శ్రీనివాస్ ఫిర్యాదు. రఘురామపై ఉన్న సీబీఐ కేసుల్లో సాక్ష్యాలను మార్చే అవకాశం ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖ.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం
ఉత్తరాంధ్ర కలల స్వప్నం భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఎయిర్పోర్టును జాతికి అంకితం చేశారు.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు
ఇటుక బట్టి కార్మికులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు. ఛత్తీస్గఢ్కు చెందిన ఇద్దరు వలస కార్మికుల మృతి.

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
