Hyderabad

రూ.12 వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్‌.. 13 మంది అరెస్ట్‌

రూ.12 వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్‌.. 13 మంది అరెస్ట్‌

హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఒక భారీ డ్రగ్స్ (Drugs) తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ (Mumbai Crime Branch) అధికారులు గుట్టురట్టు చేశారు. మేడ్చల్ (Medchal) ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీపై దాడులు ...

ఏపీ ఐఏఎస్ అధికారి దారుణం.. వివాహేతర సంబంధం, మహిళ మృతి

ఏపీ ఐఏఎస్ దారుణం.. వివాహేతర సంబంధం, మహిళ మృతి

హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ఓ మహిళ (Woman)తో వివాహేతర (Extramarital) సంబంధం (Relationship) పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఐఏఎస్(IAS) అధికారి వివాదంలో చిక్కుకున్నారు. ఏపీ ప్రభుత్వంలో కీల‌కమైన స్థాయిలో, సీఎం పేషీలో ...

కవితను బీజేపీలోకి చేర్చుకోవాలనే ఉద్ధేశ్యం మాకు లేదు

కవితను బీజేపీలో చేర్చుకునే ఉద్ధేశం మాకు లేదు

తెలంగాణలో ప్రస్తుతం కవిత, బీఆర్‌ఎస్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతిపరులకు స్థానం లేదని, అందుకే కవితను ...

అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం

అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో పేరొందిన అల్లు (Allu) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) గారి సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తల్లి, హీరో అల్లు అర్జున్ ...

'పుష్ప-2' తొక్కిసలాట.. శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం

‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం

హైదరాబాద్‌ (Hyderabad)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద ‘పుష్ప-2’ (‘Pushpa-2’) విడుదల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన శ్రీ‌తేజ్ (Sritej) కుటుంబాన్ని తీవ్ర‌ విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో చిన్నారి శ్రీతేజ్ ...

హైదరాబాద్‌లో ఓపెన్‌ఏఐ ఆఫీస్? సీఈఓ శామ్ అల్ట్‌మన్‌కు కేటీఆర్ ఆహ్వానం

హైదరాబాద్‌లో ఓపెన్‌ఏఐ ఆఫీస్? సీఈఓ శామ్ అల్ట్‌మన్‌కు కేటీఆర్ ఆహ్వానం

అంతర్జాతీయ (International) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆ సంస్థ సీఈఓ(CEO) శామ్ అల్ట్‌మన్‌ (Sam Altman)కు ...

భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్‌

భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్‌

ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్‌గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర ...

కుటుంబం లో ఐదుగురు అనుమానస్పద మృతి

కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద రీతిలో మరణించడం విషాదం నింపింది. ఈ ఘటన మక్తమహబూబ్‌పేటలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ మరణాలను ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. మృతులు కర్ణాటకకు చెందిన ...

కేబుల్ వైర్లను వెంటనే తొలగించండి: ఉప ముఖ్యమంత్రి  భట్టి 

కేబుల్ వైర్లను వెంటనే తొలగించండి: డిప్యూటీ సీఎం

విద్యుత్ (Electricity) స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్ల (Cable Wires) సమస్యపై భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)  ఆగ్రహం వ్యక్తం చేశారు. వైర్లను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లకు ఏడాదిగా నోటీసులు ఇస్తున్నా ...

గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్: మంత్రి పొన్నం ప్రభాకర్

గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్: మంత్రి పొన్నం ప్రభాకర్

గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) 2025 సందర్భంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ (Free Electricity) సరఫరా చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఆయన MCRHRDలో ...