Hyderabad
ఉచితంగా రాష్ట్రపతి నిలయం దర్శనం.. రేపే చివరి రోజు!
భారత రాష్ట్రపతి శీతాకాల విడిది అయిన సికింద్రాబాద్ (Secunderabad)లోని బొల్లారమ్లో ఉన్న ‘రాష్ట్రపతి నిలయం’ (Rashtrapati Nilayam ప్రస్తుతం సందర్శకులతో కిటకిటలాడుతోంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) నవంబర్ 21న ...
సున్నం చెరువు కూల్చివేతలు.. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
రేవంత్ సర్కార్ (Revanth Government) ప్రవేశపెట్టిన హైడ్రా (HYDRA) పనితీరుపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) మారోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల హైదరాబాద్లో హైడ్రా చేపట్టిన సున్నం చెరువు పరిధిలో ...
హైదరాబాద్కు వైఎస్ జగన్.. ఊహించని రెస్పాన్స్
ఆస్తుల కేసు విచారణ (Assets Case Inquiry)లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు నాంపల్లి సీబీఐ కోర్టు ...
గచ్చిబౌలి డ్రగ్ పార్టీ.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అత్యంత ఖరీదైన ప్రాంతమైన గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ హౌస్లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) దాడులు నిర్వహించింది. ...
‘చిరంజీవిని బూతులు తిట్టిన చౌదరి’
ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కొణిదెల చిరంజీవి (Konidela Chiranjeevi ) సోషల్ మీడియాలో ఓ వర్గం చేస్తున్న దారుణమైన కామెంట్లతో మానసిక క్షోభకు గురవుతున్నారు. తనను అసభ్యకరంగా, అవమానకరంగా దూషించిన ...
హైదరాబాద్ అనాథ.. ప్రజారోగ్యంపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) మంగళవారం బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ (Congress Party) స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం నాగేందర్ (Danam Nagender) పేరును ...
తెలంగాణలో మళ్లీ గెలవడం కష్టమే..? – ఖర్గే సంచలనం
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు, అసంతృప్తి పతాక స్థాయికి చేరాయి. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ మళ్లీ ...
కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో విషాదం నింపుతూ, చేవెళ్ల (Chevella) మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (Konda Lakshma Reddy) (84) సోమవారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ...
కేవలం రూ.5కే బ్రేక్ఫాస్ట్, భోజనం.. ‘ఇందిరా క్యాంటీన్’ ప్రారంభం
హైదరాబాద్ (Hyderabad)లోని పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం ‘ఇందిరా క్యాంటీన్’ (Indira Canteen) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కేవలం రూ. 5కే అల్పాహారం, రూ. 5కే మధ్యాహ్న ...















