Hyderabad
ఫిష్ వెంకట్కు అండగా ప్రభాస్.. భారీ సాయం
టాలీవుడ్ నటుడు (Tollywood Actor) ఫిష్ వెంకట్(Fish Venkat) ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం బోడుప్పల్ (Booduppal)లోని ఆర్బీఎం ఆస్పత్రి (RBM Hospital)లో ఉన్నారు. ...
యశోద ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత (Chief), తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్ (Hyderabad) సోమాజీగూడ (Somajiguda) యశోద ఆస్పత్రి (Yashoda Hospital)లో చికిత్స ...
విజయ్ దేవరకొండ సినిమా సెట్ కోసం అంత ఖర్చా?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన కింగ్ డమ్ (King Dom) సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే, మరో భారీ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టాడు. దర్శకుడు రాహుల్ ...
‘హైదరాబాద్లో దందాలన్నీ చంద్రబాబు కోవర్టులవే..’ – కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఏపీ(AP) ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) జనంపల్లి అనిరుధ్ రెడ్డి (Janampalli Anirudh ...
ఫోన్ ట్యాపింగ్ కేసు.. దుష్ప్రచారంపై కేటీఆర్ సీరియస్ వార్నింగ్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ పార్టీ నేతలపై అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేసిన వారిపై ...
టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. ఆ వ్యక్తిపై అనుమానాలు
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్లో సీనియర్ జర్నలిస్ట్ మరియు యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ వోటార్కర్ (40) శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని చిక్కడపల్లి జవహర్ నగర్లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ...
ఐఏఎంసీకి భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్థాపించిన సంస్థపై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 3.5 ఎకరాల భూమి కేటాయింపును రద్దు ...
ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’..
హైదరాబాద్ నగరంలోని రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఈ కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా ...
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలల్లో ఏసీబీ సోదాలు!
తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై దాడులు ...
















ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు