Harmanpreet Kaur
నేడే తొలి మ్యాచ్.. సవాల్కు సిద్ధమైన అమ్మాయిలు
భారత మహిళల క్రికెట్ జట్టుకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇంగ్లాండ్తో ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా నేడే (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ...
భారత మహిళల క్రికెట్ జట్టుకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇంగ్లాండ్తో ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా నేడే (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ...
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (ICC Women’s ODI Batting Rankings)లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్భుతమైన సత్తా చాటింది. తాజాగా ఐసీసీ(ICC) ప్రకటించిన ర్యాకింగ్స్లో ...
వైభవంగా లష్కర్ బోనాలు
హైదరాబాద్లో లష్కర్ బోనాల పండుగ వైభవం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తున్న భక్తులు
శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా. మహికా శర్మతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్న పాండ్యా
తాడికొండలో వైసీపీ నేతపై హత్యాయత్నం
వైసీపీ నేత రత్తయ్య తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోగా, దాన్ని తొలగించలేదని తల, ముఖంపై రాళ్లతో దాడి చేసిన జనసేన నేతలు
అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్
రాత్రి 2.45 నిముషాలకు ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడి ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన కొడుకు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసిన పోలీసులు
వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై మాజీ సీఎం ఆసక్తికర పోస్ట్. 2023లో శంకుస్థాపన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన జగన్
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
తూ.గో. జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. 13.10 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం
రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు
ఏపీకి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు. అత్యధికంగా యూపీకి రూ.19,208 కోట్లు, బీహార్కు రూ.10,845 కోట్లు విడుదల చేసిన కేంద్రం.
సీబీఐకి రిటైర్డ్ డీజీ సునీల్ కుమార్ లేఖ
డిప్యూటీ స్పీకర్ రఘురామ నుంచి ప్రాణహాని ఉందని మాదాల శ్రీనివాస్ ఫిర్యాదు. రఘురామపై ఉన్న సీబీఐ కేసుల్లో సాక్ష్యాలను మార్చే అవకాశం ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖ.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం
ఉత్తరాంధ్ర కలల స్వప్నం భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఎయిర్పోర్టును జాతికి అంకితం చేశారు.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు
ఇటుక బట్టి కార్మికులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు. ఛత్తీస్గఢ్కు చెందిన ఇద్దరు వలస కార్మికుల మృతి.

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
