Farmers

పదేళ్లలో లేని యూరియా సమస్య ఇప్పుడెందుకు?

పదేళ్లలో లేని యూరియా సమస్య ఇప్పుడెందుకు?

బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR), కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత పదేళ్లలో రైతులు ఎదుర్కోని యూరియా కొరత సమస్య ఇప్పుడు ఎందుకు ...

అప్పటివరకూ తెలంగాణకు వర్షాలు లేనట్టేనా? రైతులు ఆందోళనలో!

Rainfall Deficit Deepens in Telangana, Kharif Season Under Threat

The monsoon season has brought little relief to Telangana so far, with the India MeteorologicalDepartment (IMD) confirming below-normal rainfall across the state. The dry ...

అప్పటివరకూ తెలంగాణకు వర్షాలు లేనట్టేనా? రైతులు ఆందోళనలో!

తెలంగాణకు వర్షాలు లేనట్టేనా? ఆందోళనలో రైతులు!

భారత వాతావరణ శాఖ (IMD) నివేదిక ప్రకారం, తెలంగాణలో ఈ రుతుపవన కాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఆగస్టు రెండో వారం వరకు ...

రేవంత్‌కి ‘బేసిక్ నాలెడ్జ్’ లేదు.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు

రేవంత్‌కి ‘బేసిక్ నాలెడ్జ్’ లేదు.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు

తెలంగాణ రాజ‌కీయాల్లో (Telangana Politics) స‌వాళ్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) బహిరంగ చర్చకు మరోసారి సవాల్ విసిరారు. ...

కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర స్థాయిలో ఫైర్

కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర స్థాయిలో ఫైర్

కూటమి ప్రభుత్వం (Alliance Government) ప్రజలను మోసం చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు(YSRCP Leaders) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం జరిగిన వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రులు ...

నేడు కేంద్ర బడ్జెట్.. ఆశ‌ల్లో మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌లు

నేడు కేంద్ర బడ్జెట్.. ఆశ‌ల్లో మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌లు

కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. ఈ బడ్జెట్‌లో రైతులు, పేదలు, ...

రైతు భరోసాపై కేబినెట్ స‌బ్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం

రైతు భరోసాపై కేబినెట్ స‌బ్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జ‌రిగిన భేటీలో మంత్రులు ...