farmers issues



Naidu suppressing dissent

Former Chief Minister YS Jagan Mohan Reddy expressed strong criticism of the Chandrababu-ledgovernment’s actions on the X platform. He stated: “In a democratic system, ...

'ప‌ది ఫ‌లితాల‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు రెడీ' - కూట‌మికి బొత్స స‌వాల్‌

‘ప‌ది ఫ‌లితాల‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు రెడీ’ – కూట‌మికి బొత్స స‌వాల్‌

కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) విద్యార్థుల జీవితాల‌తో (Students Lives) చెల‌గాటం ఆడుకుంటోంద‌ని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) అన్నారు. ముఖ్య‌మంత్రి కొడుకు నిర్వ‌ర్తిస్తున్న శాఖ‌లో త‌ప్పులు ...

YS Jagan Mohan Reddy, YSRCP, Andhra Pradesh Politics, District Presidents meeting, Tadepalli, YSRCP office, Chandrababu Naidu, Failure CM, Booth Committees, Farmers issues, Andhra Pradesh, YSR Congress leadership, Political strategy, AP,

ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1500 మంది.. – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

వైసీపీ జిల్లా అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేప‌ల్లిలోని వైసీపీ సెంట్ర‌ల్ ఆఫీస్‌ (YSRCP Central Office, Tadepalli) లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ...

గాంధీభ‌వ‌న్ కార్య‌క‌ర్త ప్ర‌సంగంలా గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌.. - కేటీఆర్

గాంధీభ‌వ‌న్ కార్య‌క‌ర్త ప్ర‌సంగంలా గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌.. – కేటీఆర్

తెలంగాణ బడ్జెట్ స‌మావేశాల‌ ప్రారంభం సంద‌ర్భంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన గవర్నర్ ప్రసంగాన్ని ఖండిస్తూ ...

కేసీఆర్ విలువ ప్ర‌జ‌ల‌కు తెలిసొస్తుంది.. - కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

కేసీఆర్ విలువ ప్ర‌జ‌ల‌కు తెలిసొస్తుంది.. – కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మ‌రోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ...

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. - వైఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. – వైఎస్ జ‌గ‌న్‌

అన్న‌పూర్ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న‌దాత బ‌తికే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ...

రైతులకు కేంద్రం షాక్‌.. 'పీఎం కిసాన్‌'లో కీలక మార్పులు

రైతులకు కేంద్రం షాక్‌.. ‘పీఎం కిసాన్‌’లో కీలక మార్పులు

రైతులకు కేంద్ర ప్రభుత్వం గ‌ట్టి షాక్ ఇచ్చింది. ప్రధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి పథకం (పీఎం కిసాన్) కింద గతంలో అందిన ప్రయోజనాలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ ...