East Godavari news

కిర్లంపూడిలో ఉద్రిక్తత.. కూతురును అడ్డుకున్న ముద్ర‌గ‌డ‌ అనుచరులు

కిర్లంపూడిలో ఉద్రిక్తత.. కూతురును అడ్డుకున్న ముద్ర‌గ‌డ‌ అనుచరులు

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆస్ప‌త్రిలో నిన్న సాయంత్రం క‌న్నుమూశారు. హైద‌రాబాద్ నుంచి కిర్లంపూడికి ...

మ‌ద‌న‌ప‌ల్లి ఘటన చ‌ల్లార‌క‌ముందే.. రంగాపురంలో మరో దారుణం

మ‌ద‌న‌ప‌ల్లి ఘటన చ‌ల్లార‌క‌ముందే.. రంగాపురంలో మరో దారుణం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం చిన్నారుల‌పై వ‌రుస ఘ‌ట‌న‌లు భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. విచ్చ‌ల‌విడి మ‌ద్యం, గంజాయి ల‌భ్యం మూలంగా మ‌గాళ్లు మృగాల్లా మారుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. నిన్న మ‌ద‌న‌ప‌ల్లిలో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హ‌త్య ...

నారా లోకేష్ ప‌ర్య‌ట‌న‌లో జ‌న‌సేన వివాదం

లోకేష్ ప‌ర్య‌ట‌న‌లో జ‌న‌సేన వివాదం

తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) రాజమండ్రి పరిధిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో (Adikavi Nannaya University) రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పర్యటన సందర్భంగా ...

మంత్రి రామ్మోహన్ దేశం పరువు తీస్తున్నాడు - మాజీ ఎంపీ

మంత్రి రామ్మోహన్ దేశం పరువు తీస్తున్నాడు – మాజీ ఎంపీ

ఇండిగో (IndiGo) విమాన సేవల (Air Services)సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ప‌నితీరును మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌ (Margani Bharat) తీవ్రంగా తప్పుబట్టారు. ...

పిఠాపురంలో దళిత మహిళలపై దాడి

పిఠాపురంలో దళిత మహిళలపై దాడి

కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలపై దారుణ దాడి జరిగింది. భూవివాదం నేపథ్యంగా ఇద్దరు మహిళలపై ఇద్ద‌రు వ్య‌క్తులు దాడికి తెగ‌బ‌డ్డారు. జ్యోతుల శివప్రసాద్‌, వీరబాబు ...

తూర్పుగోదావ‌రి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

తూర్పుగోదావ‌రి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

ఏపీలో రేవ్ పార్టీ క‌ల్చ‌ర్ పెరుగుతోంది. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన నేత త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా యువ‌తులు, హిజ్రాల‌తో అశ్లీల నృత్యాలు చేయించిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. తూర్పు గోదావరి జిల్లా ...