Cricket News
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్?
ఐపీఎల్ 2025 సీజన్కు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నట్లు సమాచారం. జట్టులో KL రాహుల్, డుప్లెసిస్ వంటి అనుభవజ్ఞులు ఉన్నా, టీమ్ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ వైపే ఆసక్తి ...
శ్రీవారిని దర్శించుకున్న యువ క్రికెటర్ నితీశ్కుమార్రెడ్డి
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆచారాలను అనుసరిస్తూ, అలిపిరి కాలినడక మార్గంలో మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లపై మెట్లను ...
‘కొద్ది నెలలు నేనే సారథిగా ఉంటా’ – రోహిత్ స్పష్టీకరణ
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో భారత జట్టు ఓటమి కారణంగా బీసీసీఐ అత్యవసర సమీక్ష నిర్వహించింది. దేశవాళీ క్రికెట్కి ప్రాధాన్యత కల్పించాలని బోర్డు స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇకపై మినహాయింపులపై కోచ్ మరియు ...
షమీని ఉంటే భారత్ బలంగా ఉండేది – రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన నేపథ్యంలో, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ అందుబాటులో లేకపోవడం జట్టుకు ప్రధాన నష్టం ...
భార్యతో విడాకులు.. మద్యం మత్తులో చాహల్.. నిజమా?
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా వ్యక్తిగత జీవితంలో సమస్యలు వారినీ మానసికంగా వేధిస్తాయి. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల వార్తల కారణంగా ఇదే ...
భారత్ ఘోర పరాజయం.. సిరీస్ ఆస్ట్రేలియా వశం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న టీమిండియా సిడ్నీ టెస్టులో పరాజయం పాలైంది. దీంతో 3-1 తేడాతో సిరీస్ ఆసిస్ వశమైంది. సిడ్నీ వేదికగా ...
ఆస్ట్రేలియాలో IND vs PAK టెస్ట్ మ్యాచ్? అభిమానులకు పండగే!
ఇండియా-పాకిస్తాన్ మధ్య టెస్ట్ క్రికెట్ సిరీస్ నిర్వహించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సూచించారు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) టెస్టు మ్యాచ్లకు భారీగా ప్రేక్షకుల మద్దతు ఉందని, అదే విధంగా ...
ఆస్ట్రేలియా 181 ఆలౌట్.. భారత బౌలర్ల హవా
సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా జట్టును కేవలం 181 పరుగులకు ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఆసీస్ బ్యాట్స్మెన్స్లో ...
ఇంగ్లాండ్తో సిరీస్కు బూమ్రా దూరం? కారణం ఇదే..
టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా త్వరలో ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే మ్యాచ్లు, టీ20 సిరీస్లకు దూరంగా ఉండనున్నారు. బీసీసీఐ అతనికి ఈ సిరీస్లో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం. త్వరలో భారత ...















‘డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతాయ్’ – హర్భజన్ ఘాటు వ్యాఖ్యలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయలేకపోవడంతో విమర్శల వెల్లువ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూపర్స్టార్ ...