Cricket Controversy

మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు: ర్యాన్ టెన్ డోషాటే

భార‌త్‌-పాక్ మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు.. – ర్యాన్ టెన్ డోషాటే

పాకిస్థాన్ హై డ్రామాకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం సూచనల కారణంగా ఆ మ్యాచ్‌కు ...

ఇండియాతో మ్యాచ్ బహిష్కరణపై పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

ఇండియాతో మ్యాచ్ బహిష్కరణపై పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో, ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన పాకిస్తాన్ పై క్రికెట్ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, స్పోర్ట్స్ అనలిస్టులు ఈ నిర్ణయంపై ...

మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్‌కు ఐసీసీ వార్నింగ్

మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్‌కు ఐసీసీ వార్నింగ్

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈనెల 15వ తేదీన భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడం ...

త‌గ్గించుకునే త‌త్వం బోధ‌ప‌డింది.. ఇషాన్ కిషన్ సాలిడ్ కంబ్యాక్

త‌గ్గించుకునే త‌త్వం బోధ‌ప‌డింది.. ఇషాన్ కిషన్ సాలిడ్ కంబ్యాక్

ఒకప్పుడు తలబిరుసుతనం, క్రమశిక్షణ లోపం కారణంగా టీమిండియా (Team India) జట్టు నుంచి పక్కకు నెట్టివేయబడిన ఇషాన్ కిషన్ (Ishan Kishan)… ఇప్పుడు అదే క్రికెట్ ప్రపంచానికి తన ఆటతో బలమైన సమాధానం ...

అండర్-19 హెడ్ కోచ్‌పై క్రికెటర్ల దాడి.. నుదిటిపై 20 కుట్లు

అండర్-19 హెడ్ కోచ్‌పై క్రికెటర్ల దాడి.. నుదిటిపై 20 కుట్లు

పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్‌ (సీఏపీ) (Pondicherry Cricket Association) అండర్-19 (Under-19) హెడ్ కోచ్ (Head Coach) ఎస్. వెంకటరామన్‌ (S. Venkataraman)పై జరిగిన దాడి సంచలనంగా మారింది. సోమవారం ముగ్గురు స్థానిక ...

భారత్ ఓటమికి గంభీర్ వ్యూహమే కారణం.

భారత్ ఓటమికి గంభీర్ వ్యూహమే కారణం.

ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన రెండో వన్డే (Second ODI)లో 2 వికెట్ల తేడాతో భార‌త్(India) ఓడిపోవడంతో, మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. అడిలైడ్‌లో భారత్ ఓడిపోవడం గత 17 ఏళ్లలో ...

సూర్యకుమార్ యాదవ్, పాక్ ఆటగాళ్లపై ఐసీసీ జరిమానా.. కారణమిదే!

సూర్యకుమార్ యాదవ్, పాక్ ఆటగాళ్లపై ఐసీసీ జరిమానా.. కారణమిదే!

సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav)కు జరిమానా: సూర్యకుమార్ తన మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతను ఎదుర్కొన్నారు. పాకిస్థాన్‌ (Pakistan)తో ఆసియా కప్‌ (Asia Cup)లో భారత్ విజయం సాధించిన తర్వాత, ఆ ...

ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ చీఫ్

ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ చీఫ్

సెప్టెంబర్ 14న జరిగిన భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మ్యాచ్‌లో, పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. దీనిపై పీసీబీ (PCB) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం ...

ధోనీ-కోహ్లీల భిన్న వైఖరిపై వాగ్నర్ కామెంట్స్; బీసీసీఐపై శ్రీకాంత్ ఫైర్

ధోనీ-కోహ్లీల భిన్న వైఖరిపై వాగ్నర్ కామెంట్స్; బీసీసీఐపై శ్రీకాంత్ ఫైర్

భారత క్రికెట్ (India’s Team) చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లుగా పేరొందిన విరాట్ కోహ్లీ (Virat Kohli), మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)ల మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ ఆసక్తికరంగా ...

ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగదా?

ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగదా?

సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)  ఈరోజు (ఆగస్టు 19) ప్రకటించనున్నారు. ...