Congress
రాజ్భవన్ ఎదుట రేవంత్ ధర్నా.. మోదీపై సంచలన కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ‘ఛలో రాజ్భవన్’ కార్యక్రమం నిర్వహించారు. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్లో జరిగిన అల్లర్లపై కేంద్ర ...
అంబేద్కర్పై అమిత్షా వివాదాస్పద వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా చర్చ
లోక్సభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల్లోనూ రాజ్యాంగంపై సుదీర్ఘ చర్చ ...
జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చర్చ
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...
‘జమిలి’పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?
జమిలి ఎన్నికల (వన్ నేషన్ – వన్ ఎలక్షన్)పై కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఈరోజు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ పరిణామం ...
రాజ్యసభలో ఖర్గే vs ధన్కర్
రాజ్యసభలో ఈరోజు ఉదయం జరిగిన పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “నువ్వు రైతు బిడ్డవైతే, ...










