CM Chandrababu
తొక్కిసలాట పాపం ఈ ఐదుగురిదేనా..?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. ...
బాబు బనకచర్ల ప్రకటన.. తెలంగాణ, ఏపీ మధ్య చిచ్చు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ఓ ప్రకటన తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు చంద్రబాబు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ఇటీవల ప్రకటించడమే కాకుండా పవర్ పాయింట్ ...
బాబు అధికారంలో ఉంటే దళితులకు రక్షణుండదు.. – మాజీ డిప్యూటీ సీఎం
వైసీపీకి ఓటు వేశారనే కక్ష్యతో కూటమి పార్టీలు దళితవాడలను తగలబెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఇది భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. గంగాధర ...
అచ్చెన్న తమ్ముడికి బంపర్ ఆఫర్.. మళ్లీ ప్రభుత్వ కొలువు
కూటమి పాలనలో వింత సంఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం రిటైర్ అయిన మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడికి మళ్లీ ప్రభుత్వ కొలువు వచ్చింది. రిటైర్ అయ్యాక కూడా ప్రభాకర్కు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఉద్యోగమిచ్చింది. ...
కేసుల క్లోజ్ చేసేందుకు పక్కా స్కెచ్.. నిజమేనా?
వైసీపీ హయాంలో తనపై నమోదైన కేసులను క్లోజ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను కొద్దిరోజులుగా ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలుస్తోంది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న ...
సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ ఫైర్
ఏపీలో ఎస్సీ వర్గీకరణను కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్రంగా ఖండించారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో లేని వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాల ...
కక్ష లేదంటూనే జగన్ను దెబ్బకొట్టాలని బాబు కుట్ర.. సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. క్షక్ష సాధింపులేదంటూనే చంద్రబాబు జగన్ను ప్రత్యర్ధిగా చూస్తున్నాడని, జగన్ను ఎలా దెబ్బకొట్టాలనే తప్ప చంద్రబాబు మరో ఆలోచన ...
సినీ రంగంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై ఒక రకమైన భరోసా కలిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ, సీఎం చంద్రబాబు ...















టీటీడీని రాజకీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమన సంచలన వ్యాఖ్యలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చారని తీవ్ర ...