CM Chandrababu
ఏబీవీపై ఎందుకంత ప్రేమ..?
తాజా పరిస్థితులు గమనిస్తే ఈ ప్రశ్న ఉత్పన్నం కాకతప్పదంటున్నారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7నెలల కాలం గడుస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు కాలేదు కానీ, చంద్రబాబు మద్దతుదారుగా ...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. కోత మొదలైంది
గణతంత్ర దినోత్సవం రోజున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించిన ...
పాన్ ఇండియా రేంజ్ ఎలివేషన్స్.. పబ్లిసిటీ కోసం కూటమి కొత్త స్టంట్
కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం కొత్త పంథాను ఎంచుకుంది. ప్రభుత్వ ప్రచారానికి సమాచార శాఖ ఉండగా, దాన్ని కాదని కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. పాన్ ఇండియా లెవల్లో సీఎం చంద్రబాబు తన ...
ఏపీలో సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ!
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. చట్టానికి లోబడి ఐక్య కార్యచరణ రూపొందిస్తామని ప్రకటించింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయాలని ...
తొక్కిసలాటకు బాబు సహా వారంతా బాధ్యులే.. – జగన్ కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తోందని, దేవుడంటే భయం, భక్తి లేని చంద్రబాబు.. స్వామివారి లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేయించాడని, ప్రభుత్వ అసమర్థతతో భక్తుల ప్రాణాలకే ప్రమాదం కలిగే సంఘటనలు ...
తొక్కిసలాట ఘటన.. డీఎస్పీ రమణపై వేటు – సీఎం చంద్రబాబు ప్రకటన
తిరుపతిలో తొక్కిసలాట బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అమరావతి నుంచి తిరుపతి చేరుకున్న చంద్రబాబు ముందుగా తొక్కిసలాట ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందని టీటీడీ చైర్మన్, ...















అడ్డగోలుగా హామీలిచ్చి, ఖజానా ఖాళీ అనడం కరెక్ట్ కాదు.. – సీపీఐ రామకృష్ణ ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిన తరువాత ఇప్పుడు ఖజానా ...