News Wire
-
01
విశాఖలో 2 నెలలు చేపలు వేట నిషేదం
వేట నిషేదం తో ఒడ్డుకే పరిమితం కానున్న 600కుపైగా మరబోట్లు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిలిచిపోనున్న విక్రయాలు.
-
02
చందనోత్సవ టికెట్ల జారీలో తీవ్ర గందరగోళం
సింహాచలం లో అరకొరగా టికెట్లు విక్రయిస్తున్న దేవస్థానం అధికారులు. గంటల తరబడి క్యూలైన్ లో ఉన్నా భక్తులకు తప్పని నిరాశ.
-
03
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
టీడీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలతో మంగళగిరి పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. సెల్ టవర్ నుంచి దూకేస్తానంటూ యువకుడి హెచ్చరిక.
-
04
తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ..
రాజధాని అమరావతి వద్దు.. 3 జిల్లాల మావిగన్ తోనే అభివృద్ధి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు
-
05
ఏబీఎన్ రాధాకృష్ణపై పీఎస్ ల్లో ఫిర్యాదులు
ఏపీ వ్యాప్తంగా రాధాకృష్ణ బూతు రాతలపై వైసీపీ నేతల ఫిర్యాదు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
-
06
అనకాపల్లి బీసీ బాలికల వసతి గృహంలో అక్రమాలు
మెనూ అమలు లేదు, విద్యార్థుల ఆవేదన. ఆదివారం ఇతర పనులు చెబుతున్నారని విద్యార్ధినులు ఆవేదన
-
07
లడ్డూ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతుంది.
-
08
కేబినెట్ కి ఆరుగురు మంత్రుల గైర్హాజరు
కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్, నాదెండ్ల, అనిత, టీజీ భరత్, గొట్టిపాటి, ఫరూక్ గైర్హాజరు
-
09
ఏపీలో పలు చోట్ల గ్యాస్ సిలిండర్ల కొరత..
విజయవాడలో గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూకట్టిన జనం. కస్టమర్లు బుక్ చేయకుండానే చేసినట్లు మెసేజ్లు.
-
10
మామిడి రైతులపై యుద్ధం ప్రభావం
విదేశాల్లో తెలుగురాష్ట్రాల మామిడికి డిమాండ్. ప్రతి ఏటా గల్ఫ్ దేశాలకు భారీగా మామిడి ఎగుమతి






‘మన పనితీరు ప్రజలు మెచ్చడం లేదు’.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కలెక్టర్ల కాన్ఫరెన్స్లో (Collectors Conference) ప్రభుత్వ పనితీరుపై (Government Performance) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తున్నప్పటికీ, ప్రజలు (People) ...