News Wire
-
01
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
హీట్ వేవ్ అలెర్ట్స్ జారీ. 5 రోజులపాటు ఏపీ వ్యాప్తంగా వడగాల్పులు. కోస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్.
-
02
త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ
కేబినెట్ లో చేరనున్న కాంగ్రెస్, IUML, VCK. AIADMK రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులంటూ ప్రచారం
-
03
అనంతపురం లో యువకుడికి దేహశుద్ధి
విడపనకల్లో యువకుడికి గుండుకొట్టి ఊరేగించిన గ్రామస్తులు. ప్రేమ పేరుతో వివాహితను వేధించిన యువకుడు
-
04
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
కంపార్ట్మెంట్లు నిండి క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్నహుండీ ఆదాయం రూ.3.74 కోట్లు
-
05
ఇటలీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
5 దేశాల పర్యటనలో భాగంగా రోమ్ కు చేరుకున్న మోదీ. ఇటలీ ప్రధాని మెలోనితో మోదీ భేటీ.
-
06
లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
లక్నోపై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు. స్కోర్లు: లక్నో 220/5, రాజస్థాన్ 225/3
-
07
విశాఖలో 2 నెలలు చేపలు వేట నిషేదం
వేట నిషేదం తో ఒడ్డుకే పరిమితం కానున్న 600కుపైగా మరబోట్లు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిలిచిపోనున్న విక్రయాలు.
-
08
చందనోత్సవ టికెట్ల జారీలో తీవ్ర గందరగోళం
సింహాచలం లో అరకొరగా టికెట్లు విక్రయిస్తున్న దేవస్థానం అధికారులు. గంటల తరబడి క్యూలైన్ లో ఉన్నా భక్తులకు తప్పని నిరాశ.
-
09
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
టీడీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలతో మంగళగిరి పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. సెల్ టవర్ నుంచి దూకేస్తానంటూ యువకుడి హెచ్చరిక.
-
10
తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ..
రాజధాని అమరావతి వద్దు.. 3 జిల్లాల మావిగన్ తోనే అభివృద్ధి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు






‘మన పనితీరు ప్రజలు మెచ్చడం లేదు’.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కలెక్టర్ల కాన్ఫరెన్స్లో (Collectors Conference) ప్రభుత్వ పనితీరుపై (Government Performance) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తున్నప్పటికీ, ప్రజలు (People) ...