Chittoor
Naidu fails Mango Farmers again
● Does Chandrababu not care about the plight of Mango Farmers? ● Totapuri Mango Farmers left in distress as Prices Crash Totapuri mango farmers ...
ఏపీలో స్క్రబ్ టైఫస్ విజృంభణ.. మరో ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో మహిళ మృతిచెందగా, తాజాగా పల్నాడు జిల్లాలో ఇద్దరు ...
నకిలీ మద్యం కేసు కొత్త మలుపు.. విచారణలో కీలక విషయాలు
ఇటీవల ములకలచెరువు (Mulakalacheruvu), ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో వెలుగుచూసిన నకిలీ మద్యం (Fake Liquor) తయారీ, విక్రయ రాకెట్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ(TDP) నాయకులు జనార్ధన్ రావు (Janardhan ...
పవన్పై అభిమానం.. ‘ఓజీ’ ఫస్ట్ టికెట్ రూ. లక్ష
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజిత్(Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ'(OG) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్తూరు ...
మిథున్తో బైరెడ్డి ములాఖత్.. బాబు, పవన్లపై సెటైర్లు
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి (PeddiReddy) కుటుంబానికి చెందిన వ్యక్తికి దేశ వ్యాప్తంగా పేరొస్తోందని, తన కొడుకు లోకేష్(Lokesh) కంటే ఎక్కువగా ఎదుగుతున్నాడనే కక్షతోనే ఎంపీ మిథున్రెడ్డి (Mithun Reddy)ని అక్రమ కేసులో అరెస్టు ...
అఖిల్ ‘లెనిన్’ తాజా సమాచారం
అక్కినేని (Akkineni) యువ కథానాయకుడు అఖిల్ (Akhil) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లెనిన్’ (Lenin) గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (Murali Kishore Abburi) ...
తమిళనాడుకు ఏపీ మట్టి.. యథేచ్ఛగా గ్రావెల్ దందా
ధన దాహం కోసం నేలమ్మను, పచ్చని ఆహ్లాదకరమైన ప్రకృతిని మింగేస్తున్నారు కొందరు అక్రమార్కులు. చిత్తూరు (Chittoor) జిల్లా జీడి నెల్లూరు (J.D.Nellore) నియోజకవర్గంలో గ్రావెల్ దందా (Gravel Mafia) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ...
ఏపీకి బిగ్ రిలీఫ్.. 24 గంటల్లో భారీ వర్ష సూచన
వర్షాకాలంలోనూ వేసవికాలం అవస్థలు పడుతున్న ఏపీ (Andhra Pradesh) ప్రజలకు వాతావరణ శాఖ (Weather Department) శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాబోయే 24 గంటల్లో భారీ (Heavy) నుంచి అతి భారీ ...
No Rain, No Relief: Farmers Struggle as Andhra Dries Up
The skies over Andhra Pradesh have stayed worryingly dry this Kharif season, leaving thousandsof farmers watching their fields wither in silence. With a 31.3% ...
ఏపీలో వర్షాభావ పరిస్థితి.. రైతుల ఆందోళనకర దుస్థితి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 2025 ఖరీఫ్ సీజన్ (Kharif Season)లో వర్షాభావ పరిస్థితులు రైతులను (Farmers) కలవరపెడుతున్నాయి. వేసవి కాలం వెళ్లిపోయి నెల గడుస్తున్నా వర్షపాతం లేకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ...














