Chandrababu Naidu
అప్పటి నుంచి అపశృతులు, దుర్ఘటనలే.. – వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
ఇంకోసారి ఇలాంటి ఘటన జరగకూడదు – సీఎం చంద్రబాబు
సింహాచలం ఆలయం (Simhachalam Temple) లో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పందించారు. ఈ ఘటనపై ఉండవల్లి (Undavalli) నివాసంలో ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష (Review) నిర్వహించిన ఆయన, ఘటన వెనుక ...
ఒక్కో నియోజకవర్గం నుంచి 1500 మంది.. – జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ జిల్లా అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ (YSRCP Central Office, Tadepalli) లో జరిగిన ఈ కార్యక్రమంలో ...
రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్
ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఏపీ బీజేపీ (AP BJP) క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana) మంగళవారం నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. వైసీపీ మాజీ నేత ...
ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షలా..? వీరయ్య చౌదరి చేసే పనేంటి..?
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) నేత వీరయ్య చౌదరి (Veerayya Chowdary) హత్య కేసు (Murder Case) లో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. హత్య జరిగిన వెంటనే ...
VeerayyaChoudhary’s Murder: Crime of Greed, Framed as Politics?
The shocking murder of TDP leader VeerayyaChoudhary in his own office has rocked Andhra Pradesh. Stabbed over 40 times by masked attackers, his death ...
Keshineni Brothers at War: Political Rivalry Turns Personal
The political rivalry between the Keshineni brothers—Keshineni Nani and MP Keshineni Sivanath (Chinni)—has exploded into a high-profile war of words, legal threats, and public ...
”ఏమండోయ్ నాని గారూ.. చెప్పండోయ్ చిన్ని గారూ”
కేశినేని బ్రదర్స్ (Keshineni Brothers) మధ్య చిల్డ్ వాటర్ బాటిల్ పెట్టినా సెకన్ గ్యాప్లో హీట్ అయ్యేలా తయారైంది వాతావరణం. బెజవాడ బ్రదర్స్ (Bejawada Brothers) రగడ సవాళ్లు దాటి.. లీగల్ నోటీసుల ...
వీరయ్య చౌదరి హత్య వెనుక సంచలన విషయాలు!
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) క్రియాశీలక నాయకుడు వీరయ్య చౌదరి (Veerayya Chowdary) హత్య ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆఫీస్లో ఉన్న వ్యక్తిని ముసుగేసుకొని వచ్చిన దుండగులు ...















