Chandrababu Naidu
ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు మంత్రుల డుమ్మా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. మొత్తం 31 అంశాలతో ఈ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా అమరావతి (Amaravati) రాజధానిపై ...
Bribery Twist: Fake ACB Officer and Suspended Cop Nabbed in Vizag
An intriguing incident unfolded on Wednesday at the Madhurawada Sub-Registrar’s Office in Visakhapatnam when a man named Sudhakar, hailing from Srikakulam, posed as an ...
విశాఖలో నకిలీ ఏసీబీ అధికారి.. కేసులో భారీ ట్విస్టులు
విశాఖపట్నంలోని మధురవాడ సబ్రిజిస్ట్రార్ (Sub-Registrar) కార్యాలయంలో బుధవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం (Visakhapatnam) టీడీపీ (TDP) పార్లమెంటరీ పార్టీ బీసీ సెల్ (Parliamentary BC Cell) అధికార ప్రతినిధిగా చలామణి ...
’18 లక్షల మందితో పార్టీ నిర్మాణం’ – జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ (YSRCP) పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో (Parliament Constituency Observers) మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (Y.S. Jagan) భేటీ అయ్యారు. పరిశీలకుల నియామకం తరువాత ఇదే మొట్టమొదటి సమావేశం. ...
రిజక్టెడ్ కంపెనీతో మళ్లీ ఒప్పందమా..? – యాక్సిస్తో ఒప్పందంపై సీపీఎం ఫైర్
యాక్సిస్ (Axis) తో కూటమి ప్రభుత్వం (Coalition Government) చేసుకున్న ఒప్పందంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తక్షణమే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్న డిమాండ్లు తీవ్రమయ్యాయి. రాష్ట్ర రైతాంగం అవసరార్థం విద్యుత్ యూనిట్ ...
అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు – ‘కూటమి’పై జగన్ ఫైర్
రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధరలు (Minimum Support Prices – MSP) లభించక రైతులు (Farmers) రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని వైసీపీ (YSRCP) అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి (Former ...
Amaravati Reconstruction Begins Today with PM Modi’s Visit
The reconstruction of Amaravati, Andhra Pradesh’s capital city, officially begins today (May 2), with Prime Minister Narendra Modi laying the foundation stone for several ...
అమరావతి పునర్నిర్మాణం.. నేడు ఏపీకి ప్రధాని మోడీ
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి పునర్నిర్మాణం (Amaravati Reconstruction) నేడు (మే 2) ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో (Andhra ...
సీఎం నెల్లూరు పర్యటనలో విషాదం…. ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఇవాళ నెల్లూరు జిల్లా (Nellore district) ఆత్మకూరు ప్రాంతంలో పర్యటించారు. 1వ తేదీ కావడంతో ప్రతినెల ...
సింహాచల విషాదం.. కాంట్రాక్టర్ సంచలన నిజాలు (Video)
విశాఖపట్నం (Visakhapatnam) లోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) లో గోడ (Wall) కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. ...















