Chandrababu Naidu
సెకీపై “ఈనాడు’’కు వైసీపీ ఓపెన్ ఛాలెంజ్
సెకీతో వైసీపీ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ప్రముఖ దినపత్రిక ఈనాడు ప్రచురించిన ఓ కథనంపై ఆ పార్టీ సీరియస్గా రియాక్ట్ అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి ...
Nara Lokesh’s Delhi Visit Sparks Political Buzz in Andhra Pradesh
Andhra Pradesh Minister Nara Lokesh is set to visit Delhi tomorrow, travelling via a special flight from Hyderabad, for a crucial meeting with Prime ...
లోకేష్ ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ తర్వాత మార్పులుంటాయా..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఢిల్లీ (Delhi) పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ...
కరకట్టపై కారు బోల్తా.. సీఎం ఇంటి సమీపంలో ఘటన
ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నివాసానికి (Residence) సమీపంగా జరిగిన ఒక కారు ప్రమాదం (Car Accident) స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒక కారు అదుపు ...
కొత్త హెలికాప్టర్ ముందే కొనేసి తర్వాత కమిటీ!
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే నెలనెలా అప్పులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం.. ఏకంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో కొత్త హెలికాప్టర్ ...
TDP MLA’s Brother Arrested in Connection with Congress Leader’s Murder
A shocking development has rocked Andhra Pradesh politics as Gummanur Narayana, brother of sitting TDP MLA Gummanur Jayaram, has been arrested in connection with ...
కొత్త హెలికాప్టర్ కొనుగోలు.. ప్రభుత్వంపై విమర్శలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మరియు ...
కాంగ్రెస్ లీడర్ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే తమ్ముడి అరెస్ట్ సంచలనం రేపుతోంది. కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీడీపీ ...
‘ఎర్రచందనం, మద్యం విక్రయాలతో ఆదాయం పెంచాలి’
రాష్ట్రంలోని ఎర్రచందనం (Sandalwood) నిల్వల విక్రయం, మద్యం అమ్మకాల (Liquor Sales) ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ...
‘పేర్లు రాసిపెట్టుకోండి.. వేరే లెవెల్ సినిమా చూపిద్దాం’ – వైఎస్ జగన్
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో (Local Bodies Public Representatives Meeting) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (Former CM Y. S. Jagan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ...















