CAO Parthasarathy

రెండేళ్లలో రూ.5.5 కోట్ల నష్టం.. అహోబిలంలో ఏమి జరుగుతోంది?

రెండేళ్లలో రూ.5.5 కోట్ల నష్టం.. అహోబిలంలో ఏం జరుగుతోంది?

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అహోబిలం (Ahobilam) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Lakshmi Narasimha Swamy) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయ ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో, దేవస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏవో) ...