BJP
బెంగాల్లో బీజేపీ గెలుపు వైపు.. ఎగ్జిట్ పోల్స్ సంకేతాలు
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నేటితో పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. అస్సాం(Assam), కేరళం(Kerala), పశ్చిమ బెంగాల్(West Bengal), తమిళనాడు(Tamil Nadu), పుదచ్చేరిలో(Puducherry) ...
ఆప్ ఎంపీల తిరుగుబాటు.. బీజేపీలోకి రాఘవ్ చడ్డా బృందం
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో భారీ చీలిక సంభవించింది. పార్టీలో కీలక నేతలుగా ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాఘవ్ చడ్డా (Raghav Chadha), సందీప్ పాఠక్ (Sandeep Pathak), అశోక్ మిట్టల్ ...
ఏపీ సీఎంకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
రాష్ట్ర విభజనపై (State Bifurcation) అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల పాత గాయాలు మానే అవకాశం ఉండదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు అని ఏపీ సీఎం చంద్రబాబుకు (Chandrababu Naidu) తెలంగాణ (Telangana) ...
అబద్ధాల పునాదులపై రేవంత్ సీఎం అయ్యారు: బండి సంజయ్
అబద్దాల పునాదులపైనే రేవంత్రెడ్డి (Revanth Reddy) రాష్ట్రానికి సీఎం అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళలందరికీ (Women’s) ప్రతినెలా రూ.2500 ...
21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.. సీఎం పదవికి నితీష్ రాజీనామా
బిహార్(Bihar) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేసారు. కేబినెట్ సమావేశం (Cabinet Meeting) అనంతరం గవర్నర్ను (Governor) కలిసి రాజీనామ అందజేశారు. ...
నితీష్ రాజీనామాతో బీహార్ రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభం
బీహార్ రాజకీయాల్లో (Bihar Politics) సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ రాజకీయ సన్నివేశం మరో దశకు చేరింది. అలాగే, బీజేపీ జాతీయ ...
రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) (71) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోల్కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస ...
ఇకనైనా అప్పులపై అబద్ధాలు ఆపుతారా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల అంశం మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీసింది. శాసన మండలి వేదికగా వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు, ముఖ్యమంత్రి చేస్తున్న ...
బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య!
మక్తల్లో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ...















