BJP
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కూటమి పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు స్థానాలకు గానూ జనసేన నుంచి ...
ఎయిమ్స్ నుంచి ఉప రాష్ట్రపతి డిశ్చార్జ్
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ...
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నేత సోము వీర్రాజు పేరును అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించిన వీర్రాజు, ...
గాలి మాటలకు నేను సమాధానం చెప్పాలా? – కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా?’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ...
ముదురుతున్న త్రిభాషా వివాదం.. తమిళిసై అరెస్ట్
తమిళనాడులో భాషా వివాదం మరింత ముదురుతోంది. త్రిభాషా విధానానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రవ్యాప్త సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమం క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. సంతకాల ...
కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ వివాదం రాజుకుంటోంది
కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్(Kannada Film Festival) వివాదంలో నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు తెరపైకి రావడంతో కర్ణాటక రాజకీయాల్లో(Karnataka Politics) చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రష్మికపై చేసిన ...
వైసీపీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వొచ్చు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవచ్చని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నా, అసెంబ్లీలో వైసీపీ ఒక్కటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష ...
కేసీఆర్ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు – బండి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ ...
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ, ఆప్ ప్లేసులు తారుమారు
ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) సమావేశాలు నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ (BJP) అధికార పక్షంగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రతిపక్షంగా కూర్చోనున్నాయి. ...















పార్టీ నుంచి పాత సామాను బయటికి పోవాలి – రాజాసింగ్ సంచలన వ్యాఖ్య
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా రాజాసింగ్ మాటలను బట్టి ...