BJP
విభజన కోసమే వక్ఫ్ బిల్లు ఆమోదం.. సోనియా తీవ్ర ఆగ్రహం
వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) కు లోక్సభ (Lok Sabha) లో ఆమోదం (Approval) లభించడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం ...
వక్ఫ్ బిల్లు: లోక్సభలో హాట్ డిబేట్.. ప్రతిపక్ష వ్యూహం ఏంటి?
ఎన్డీయే (NDA) ప్రభుత్వం నేడు చారిత్రాత్మక వక్ఫ్ బిల్లు (Waqf Bill) ను లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టబోతోంది. బీజేపీ కూటమి ఇప్పటికే తన సంఖ్యా బలం, వ్యూహాలతో సిద్ధంగా ఉంది. ...
లోక్సభలో రేపు వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ
వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును రేపు (బుధవారం) ...
“న్యాయం ఆలస్యమైనా.. జరిగిన అన్యాయానికి శిక్షలు లేవా..?”
రాజకీయ పార్టీలు (Political Parties) రాజకీయ స్వార్థం కోసం మీడియా (Media) ను అడ్డుపెట్టుకొని ఒక అబద్ధాన్ని వండి దాన్నే నిజం చేయాలని గంటల కొద్దీ ప్రసారాలతో ప్రచారం హోరెత్తించారు. వారి దుష్ప్రచారానికి ...
బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే సభకు భారీగా ప్రజలు, కార్యకర్తలు హాజరై బీఆర్ఎస్ శక్తి ఏమిటో ...
ఆ మాట అర్థం కాలేదా..? – కేసీఆర్పై వీర్రాజు అనుచిత వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఏపీ బీజేపీ సీనియర్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ గుంట నక్క అంటూ ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ...
జగన్ పర్యటనల్లో భారీగా జనం.. కూటమిలో కలవరం.. కలకలం!
తెలుగుఫీడ్ డెస్క్:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జనం భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఆ జనాన్ని చూసి కూటమిలో కలకలం.. కలవరం మొదలైందా? ...
టీడీపీ, జనసేన పొత్తుతో మాకే నష్టం – బీజేపీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ, జనసేనతో పొత్తుతో తమకే నష్టం వాటిల్లుతుందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ...
సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్ర.. కేటీఆర్ ట్వీట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్ర ...















అవసరమైతే తెలంగాణ అంతా తిరుగుతా: పవన్