Aqua Farmers Crisis
‘రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్ను పెకిలిస్తాం’
రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని, దీనికి కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి ...






