AP News

బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. - పవన్ డిమాండ్

బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. – పవన్ డిమాండ్

తిరుపతి ఘటనపై భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. టీటీడీ పాల‌క మండ‌లి, అధికారుల‌పై తీరుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పిఠాపురం మండలం కుమారపురంలో శ్రీ‌కృష్ణ ఆలయం వద్ద ...

TTD ధర్మకర్తల అత్యవసర భేటీ.. కీలక అంశాల‌పై చర్చ

TTD ధర్మకర్తల అత్యవసర భేటీ.. కీలక అంశాల‌పై చర్చ

తిరుమలలోని TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నేడు సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారంపై కీలక తీర్మానం చేయనున్నారు. తొక్కిసలాటలో ...

ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌గా మార్చొద్దు.. - కూట‌మికి మాజీ మంత్రి హెచ్చ‌రిక‌

ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌గా మార్చొద్దు.. – కూట‌మికి మాజీ మంత్రి హెచ్చ‌రిక‌

టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేత, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆరోపించారు. ...

ఏపీలో మరో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

ఏపీలో మరో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలో ఐదేళ్ల చిన్నారిపై అమానుష చర్య చోటు చేసుకుంది. జోజి బాబు (45) అనే వ్యక్తి అతి కిరాత‌కంగా ఐదేళ్ల చిన్నారిపై ...

న‌డిరోడ్డుపై త‌హ‌సీల్దార్ల వీరంగం.. రియ‌ల్ట‌ర్‌పై దాడి

న‌డిరోడ్డుపై త‌హ‌సీల్దార్ల వీరంగం.. రియ‌ల్ట‌ర్‌పై దాడి

ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరులో విచిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎంతో బాధ్య‌త‌గా ఉండాల్సిన ఇద్ద‌రు మండ‌ల మేజిస్ట్రేట్ స్థాయి అధికారులు తప్పతాగి నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణ కుమార్‌పై ఇద్ద‌రు ...

కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వ‌స్తున్న మైనర్ బాలికపై రాజుపేటకు చెందిన నలుగురు యువకులు సామూహిక ...

ఏపీలో దారుణం.. హోంగార్డుపై కానిస్టేబుల్ దాడి

ఏపీలో దారుణం.. హోంగార్డుపై కానిస్టేబుల్ దాడి

విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డుపై ఏపీఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన పల్నాడు జిల్లా మాచర్లలో మూడు రోజుల క్రితం చోటుచేసుకోగా, దాడి ...

ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీ రద్దీ.. చార్జీల పెంపుపై ఉత్కంఠ

ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీ రద్దీ.. చార్జీల పెంపుపై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయ‌న్న వార్త‌తో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. కూటమి ప్ర‌భుత్వం రిజిస్ట్రేష‌న్ ...

రేవ‌తి కుటుంబానికి ప్ర‌తీక్ ఫౌండేష‌న్ ఆర్థిక సాయం.. ఎంతంటే..

రేవ‌తి కుటుంబానికి ప్ర‌తీక్ ఫౌండేష‌న్ ఆర్థిక సాయం.. ఎంతంటే..

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జ‌రిగి ప్రాణాలు కోల్పోయిన రేవ‌తి కుటుంబానికి అండ‌గా నిలుస్తూ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మృతురాలు రేవ‌తి కుటుంబానికి తన ...

నేడు గిరిజ‌న గ్రామాల్లో రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

నేడు గిరిజ‌న గ్రామాల్లో రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

ఏపీలో అభివృద్ధి ల‌క్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో గిరిజన ...