AP News
బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. – పవన్ డిమాండ్
తిరుపతి ఘటనపై భక్తులకు క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ పాలక మండలి, అధికారులపై తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం మండలం కుమారపురంలో శ్రీకృష్ణ ఆలయం వద్ద ...
TTD ధర్మకర్తల అత్యవసర భేటీ.. కీలక అంశాలపై చర్చ
తిరుమలలోని TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నేడు సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారంపై కీలక తీర్మానం చేయనున్నారు. తొక్కిసలాటలో ...
ఏపీలో మరో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలో ఐదేళ్ల చిన్నారిపై అమానుష చర్య చోటు చేసుకుంది. జోజి బాబు (45) అనే వ్యక్తి అతి కిరాతకంగా ఐదేళ్ల చిన్నారిపై ...
కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికపై రాజుపేటకు చెందిన నలుగురు యువకులు సామూహిక ...
ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీ రద్దీ.. చార్జీల పెంపుపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయన్న వార్తతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ...
రేవతి కుటుంబానికి ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సాయం.. ఎంతంటే..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా నిలుస్తూ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి తన ...
నేడు గిరిజన గ్రామాల్లో రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
ఏపీలో అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో గిరిజన ...















