AP latest news
‘రెండేళ్లు ఓపిక పట్టా.. ఇక నావల్ల కాదు’ – ఒంగోలులో బాలినేని సంచలనం
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి (Balineni Srinivasa Reddy) వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఒంగోలులో (Ongole) తెలుగుదేశం పార్టీ (Telugu ...
ఏపీ ప్రజలపై సెస్లు, పన్నుల భారం.. రూ.13,100 కోట్లు టార్గెట్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి సారించింది. ప్రజలపై పన్నులు (Taxes), సెస్ల (Cesses) రూపంలో వచ్చే ఏడాది కాలానికి దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం ...
రంగంలోకి వాటర్ అంబ్రెల్లా.. 24 గంటల తర్వాత మంటలు తగ్గుముఖం
పచ్చని ప్రాంతాన్ని ONGC బ్లో అవుట్ అతలాకుతలం చేసింది. 100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన మంటలు భయభ్రాంతులకు గురిచేశాయి. దీంతో సమీప ప్రాంత ప్రజల గ్రామాలను విడిచిపెట్టి వెళ్లే దారుణ పరిస్థితి ఏర్పడింది. ...
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశం (Cabinet Meeting) నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ...
మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తి.. సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) ఎన్. చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) మరోసారి తన కేబినెట్ మంత్రుల (Cabinet Ministers) పనితీరుపై (Performance) తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ...
భవానీ భక్తులపై కానిస్టేబుల్ దాడి.. విజయవాడలో ఉద్రిక్తత
కనకదుర్గమ్మ (Kanakadurgaamma) కొలువైన విజయవాడ (Vijayawada) నగరంలో భవానీ భక్తులపై (Bhavani devotees) పోలీస్ కానిస్టేబుల్ (Police Constable) చెయ్యి చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భవానీ భక్తులు, పోలీసులు మధ్య జరిగిన ...
విజయవాడలో హైడ్రా.. భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేత (Video)
విజయవాడ భవానీపురంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో హైడ్రా తరహాలో 42 నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ...
గీతం మెడికల్ కాలేజీలో మెడికో విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం (Visakhapatnam)లో గీతం కళాశాల (Geetam College)లో మెడికో విద్యార్థి (Medico Student) ఆత్మహత్య (Suicide) తీవ్ర కలకలం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని చంబా జిల్లాకు చెందిన విస్మాద్ సింగ్ ...
జోగి రమేష్ అరెస్టు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
బూడిద అక్రమ (Ash Illegal) తరలింపునకు (Transportation) నిరసనగా వైసీపీ(YSRCP) చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నివాసం వద్ద అటు పోలీసులు, ...















