Andhra Pradesh Politics
విడదల రజినిపై మరో ఫిర్యాదు.. కొత్త ఆరోపణలతో హాట్టాపిక్
వైసీపీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) పై మరో ఫిర్యాదు నమోదైంది. గతంలో స్టోన్ క్రషర్ (Stone Crusher) యజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు ...
పవన్కు హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు లేదు – వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి హిందూ ధర్మ పరిరక్షణ (Hindu Dharma Protection) పై మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), డిప్యూటీ ...
Loyalty to Lies.. Lavu’s family political flip-flop sparks outrage
MP Lavu Sri Krishna Devarayalu’s recent actions have ignited a firestorm of criticism, with accusations of deceit and political opportunism dominating discussions in Andhra ...
కూటమికి ముస్లింల షాక్.. ఇఫ్తార్ విందు బహిష్కరణకు పిలుపు
వక్ఫ్ చట్టం (Waqf Act) సవరణ బిల్లును పార్లమెంటు (Parliament) లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా, దానికి మద్దతిస్తున్న కూటమి ప్రభుత్వం (Coalition Government) పై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ ...
భయపడేదే లేదు.. న్యాయపోరాటం చేస్తా – విడదల రజిని
ఆంధ్రప్రదేశ్లో మరో మాజీ మంత్రిపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిపై వరుసగా కేసులు నమోదవుతుండగా, తాజాగా వైసీసీ మహిళా నాయకురాలు, ...
పోసాని విడుదల.. భావోద్వేగం
నటుడు, రచయిత, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో శనివారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల ...
శ్రీవారి ఆలయాన్ని మూసేయాలన్న అధికారి ఎవరు? భూమన సూటి ప్రశ్న
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు మాట్లాడటంపై భూమన ఆగ్రహం ...
డీలిమిటేషన్.. ప్రధానికి వైఎస్ జగన్ సంచలన లేఖ
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంచలన లేఖ ...















టీడీపీ ఎంపీ భాగోతం బయటపెట్టిన విడదల రజిని
టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగత కక్షసాధింపుల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు నమోదయ్యాయని, అందుకు ఎంపీ లెటర్ హెడ్ మీద తనపై చేసిన ఫిర్యాదు కాపీనే సాక్ష్యమని మాజీ మంత్రి విడుదల ...