Andhra Pradesh Politics
పాస్బుక్ కోసం సెల్ టవర్ ఎక్కిన రైతు
పట్టాదారు పాసుపుస్తకం (Pattadar Passbook) కోసం తన ప్రాణాలనే ఫణంగా పెట్టి నిరసనకు దిగారో రైతు (Farmer). ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అనకాపల్లి జిల్లా (Anakapalli District) అచ్యుతాపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ...
నేడు యూరప్కు సీఎం ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh సీఎం (CM) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేడు విదేశీ పర్యటన (Foreign Tour) కు బయలుదేరుతున్నారు. అయితే, ఈ ప్రయాణానికి ముందుగా ఉదయం 11 ...
నీ కథ ముగిసినట్టే.. – ‘ఈనాడు’ విలేఖరికి టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్
తిరుపతి (Tirupati) జిల్లా శ్రీకాళహస్తి (Srikalahasti) ఎమ్మెల్యే (MLA) బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudheer Reddy) మీడియా ప్రతినిధిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తా, ...
శుభకార్యంలో కొట్టుకున్న టీడీపీ–జనసేన నేతలు
కూటమి పార్టీల నేతలు (Alliance Leaders) కొట్టుకున్నారు (Fought). మామూలుగా రాజకీయ సభో, అంతర్గత సమావేశమో కాదు.. శుభకార్యానికి వెళ్లి అధికార పార్టీలకు చెందిన నాయకులు తన్నుకోవడం హాట్ టాపిక్గా మారింది. కాకినాడ ...
సీఎం చంద్రబాబుపై జర్నలిస్ట్ రాజ్ దీప్ సంచలన విశ్లేషణ
ప్రముఖ జర్నలిస్ట్ (Journalist) రాజదీప్ సర్దేశాయ్ (Rajdeep Sardesai) ఇటీవల టీడీపీ (TDP) అధినేత, సీఎం చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu)పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra ...
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. – టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు
అనంతపురం జిల్లా (Anantapur District) లోని గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) గుమ్మనూరి జయరాం (Gummanuri Jayaram) మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) ఉద్యోగం (Job) ...
టీటీడీ గోవుల మృతి.. కూటమికి బీజేపీ నేత షాక్
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams – TTD) ఆధ్వర్యంలోని గోశాల్లో 100కు పైగా ఆవులు (Cows) మృతిచెందాయన్న సంఘటనను ఇటీవల వైసీపీ (YSRCP) నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన ...
టీటీడీ గోశాలలో ఘోరం.. పవన్ ఎక్కడ?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల (Goshala) ల్లో అత్యంత దారుణమైన పరిస్థితులపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచలన ఫొటోలు (Photos) విడుదల ...















Rajdeep Sardesai’s Remarks on CM Chandrababu Naidu Spark Political Storm in Andhra Pradesh
Senior journalist Rajdeep Sardesai has stirred a major political controversy with his recent remarks on Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, calling into ...