Andhra Pradesh political violence

జోగి ర‌మేష్ ఇంటిపై పెట్రోల్ బాంబ్‌.. ప్లాన్‌ ప్ర‌కారమే దాడులా..?

జోగి ర‌మేష్ ఇంటిపై పెట్రోల్ బాంబ్‌.. ప్లాన్‌ ప్ర‌కారమే దాడులా..? (Video)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరుగుతున్నాయి. దాడుల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఏకంగా వైసీపీ నేత‌ల ఇళ్ల‌కు నిప్పుపెడుతున్నారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ...

శింగనమలలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ జెడ్పీటీసీపై హ‌త్యాయ‌త్నం!

శింగనమలలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ జెడ్పీటీసీపై హ‌త్యాయ‌త్నం!

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యల్లనూరు వైసీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. న్యూ ఇయర్ ...