Andhra Pradesh news
కోల్డ్ స్టేరేజ్లో అగ్ని ప్రమాదం.. మిరప ఘాటుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఎన్టీఆర్ జిల్లా తొర్రగుంటపాలెంలో సాయి కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత అధికమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి ...
శాంతినగర్లో అర్ధరాత్రి హైటెన్షన్
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శాంతినగర్లో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలేరమ్మ ఆలయానికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన చిన్నికృష్ణ కుటుంబం ఆక్రమించినట్లు గ్రామస్థులు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ...
మూడేళ్లు ఓపిక పట్టండి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అకాల వర్షాలతో పంట నష్టపోయిన అరటి రైతులను పరామర్శించారు. నేలకొరిగిన అరటిపంటను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక ...
మూడు ఘటనలు.. నూరు వక్రీకరణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా కూటమి పార్టీల నోళ్లన్నీ వైసీపీ నామాన్నే జపిస్తున్నాయి. జరిగిన సంఘటన, దాని పూర్వాపరాలతో సంబంధం లేకుండా టక్కున వైసీపీ వల్లే అని ఆ పార్టీపై ...
Three Incidents: A Hundred Distortions.. TDP’s conspiracy to defame YSRCP Unmasked
In Andhra Pradesh, every minor incident is now a canvas for political manipulation. The ruling coalition, led by the Telugu Desam Party (TDP), alongside ...
కడప కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్తో హల్చల్
అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, తనకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన కలెక్టరేట్లోని అధికారులను, ...
హైదరాబాద్లో దారుణం.. భార్యపై భర్త పెట్రోల్ దాడి
ఆదర్శదంపతులుగా శాశ్వతంగా జీవించాల్సిన వివాహితులు, అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులతో సరిపెట్టుకోకుండా కట్టుకున్నవారిని హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరుగుతుండగా, తాజాగా హైదరాబాద్లో ...
సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత సాహో(28) యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తుంది. అద్దెకు ఉంటున్న తన నివాసంలో శనివారం ...
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కూటమి పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు స్థానాలకు గానూ జనసేన నుంచి ...
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలిక ప్రసవం
ఏలూరు జిల్లా చింతలపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న ఈ బాలిక, ...