Andhra Pradesh news

ర్యాగింగ్ భూతానికి విద్యార్థి బ‌లి.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో దారుణం

ర్యాగింగ్ భూతానికి విద్యార్థి బ‌లి.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో దారుణం

శ్రీకాకుళం జిల్లా RGUKT (ఐఐఐటీ) క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య సంచలనం రేపింది. కాలేజీలోని సీనియర్ల దారుణ వేధింపులు, చిత్రహింసలు భరించలేక ఒక యువ విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందిన‌ ఘటన విద్యార్థి వర్గాల్లో తీవ్ర ...

విజయవాడలో దారుణం.. నడిరోడ్డులో భార్యపై క‌త్తితో దాడి

విజయవాడలో దారుణం.. నడిరోడ్డులో భార్యపై క‌త్తితో దాడి

విజయవాడ (Vijayawada)లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై క‌ట్టుకున్న‌ భార్య (Wife)పై కత్తి (Knife)తో దాడి చేసి అతి కిరాత‌కంగా పొడిచాడో భ‌ర్త‌. అంద‌రూ చూస్తుండ‌గా జ‌రిగిన ఈ దారుణ ...

టీడీపీలో “కోట్లకు సీట్లు”.. తాజాగా రూ.7 కోట్ల వ్య‌వ‌హారం

టీడీపీలో “కోట్లకు సీట్లు”.. తాజాగా రూ.7 కోట్ల వ్య‌వ‌హారం (Video)

అధికార తెలుగుదేశం పార్టీ  (Telugu Desam Party)లో ” కోట్లకు సీట్ల” వ్యవహారం రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారం రేపుతోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్యే సీటు కోసం విజ‌య‌వాడ (Vijayawada) ఎంపీ కేశినేని చిన్నీ త‌న ...

ఎన్నారై భాస్క‌ర్‌రెడ్డి క‌న్నీరు.. పోలీసుల‌పై జ‌డ్జి అస‌హ‌నం

ఎన్నారై భాస్క‌ర్‌రెడ్డి క‌న్నీరు.. పోలీసుల‌పై జ‌డ్జి అస‌హ‌నం

తండ్రి అంత్య‌క్రియ‌ల (Funeral Rites) కోసం లండ‌న్ నుంచి స్వ‌గ్రామానికి వ‌చ్చిన ఎన్నారై భాస్క‌ర్‌రెడ్డి (Bhaskar Reddy)ని పెన‌మ‌లూరు పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ(YSRCP) అధికారంలో ఉండ‌గా చంద్ర‌బాబు(Chandrababu), లోకేష్‌(Lokesh)ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు ...

చంద్రబాబు మోసాల‌కు శ‌త‌కోటి ఉదాహ‌ర‌ణ‌లు.. - వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

చంద్రబాబు మోసాల‌కు శ‌త‌కోటి ఉదాహ‌ర‌ణ‌లు.. – వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

మోంథా (Montha) తుఫాన్ (Cyclone) కారణంగా తీవ్ర నష్టం చవిచూసిన పంటలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  (Y. S. Jagan Mohan Reddy) ప్రత్యక్షంగా పరిశీలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ...

కుంకీ ఏనుగుల‌తో కాదు.. ఏఐ వచ్చేస్తోంది

కుంకీ ఏనుగుల‌తో కాదు.. ఏఐ వచ్చేస్తోంది

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అడవి ఏనుగుల (Forest Elephants)  బెడదతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఈ సమస్యను ఎదుర్కోవడానికి కూట‌మి ప్రభుత్వం (Coalition Government) కర్ణాటక (Karnataka) ...

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురి ప‌రిస్థితి విష‌మం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురి ప‌రిస్థితి విష‌మం

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొక్కిరేపల్లి జాతీయ రహదారి వద్ద ఆదివారం ఉదయం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రహదారిపై వేగంగా దూసుకువచ్చిన టాటా మ్యాజిక్ వాహనం ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ...

కాశీబుగ్గ ఆలయం మూసివేత.. పోలీసుల అదుపులో పండా

కాశీబుగ్గ ఆలయం మూసివేత.. పోలీసుల అదుపులో పండా

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)లో జరిగిన భయానక తొక్కిసలాట ఘటన తరువాత ఆలయ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి మారాయి. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా (Temporarily) ...

Relentless temple tragedies under Naidu.. Negligence, Failure, Zero Accountability

Relentless temple tragedies under Naidu.. Negligence, Failure, Zero Accountability

For the last 18 months, Andhra Pradesh has witnessed an alarming rise in temple-related tragedies, stampedes, goshala deaths, and repeated breaches of sanctity under ...

కాశీబుగ్గ తొక్కిసలాట.. జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

కాశీబుగ్గ తొక్కిసలాట.. జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై మాజీ ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి ...