Andhra Pradesh news

శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్‌లో ఘోర ప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్‌లో ఘోర ప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగంలో శనివారం జరిగిన ప్రమాదం నాగర్‌ కర్నూల్ జిల్లా దోమలపెంట ప్రాంతాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. టన్నెల్ పైభాగం అకస్మాత్తుగా కుంగిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఈ ఘటన ...

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో జీబీఎస్ మ‌ర‌ణం చోటుచేసుకుంది. గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) వైర‌స్ బారిన‌ప‌డి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్ప‌త్రి (కేజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మ‌హిళ సోమవారం మృతిచెందింది. మృతిచెందిన మ‌హిళ ...

చంద్ర‌బాబు చీట‌ర్ కాదా? 420 కేసు పెట్ట‌కూడ‌దా? - వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు చీట‌ర్ కాదా? 420 కేసు పెట్ట‌కూడ‌దా? – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

”ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే, రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏమిటి?”… ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ...

సెంచ‌రీ కొట్టిన ఇస్రో.. GSLV-F15 ప్రయోగం ఘనవిజయం

సెంచ‌రీ కొట్టిన ఇస్రో.. GSLV-F15 ప్రయోగం ఘనవిజయం

శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చేపట్టిన GSLV-F15 రాకెట్ ప్రయోగం (Satellite Launch) విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ...

మ‌రో ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతోన్న వైసీపీ.. ఎప్పుడంటే..

మ‌రో ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతోన్న వైసీపీ.. ఎప్పుడంటే..

ఎన్నిక‌ల అనంత‌రం ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న వైసీపీ(YCP).. వివిధ అంశాల‌పై అధికార కూట‌మి పార్టీల‌పై ఒత్తిడి పెంచేందుకు ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. గ‌తంలో రైతులు, విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన వైసీపీ తాజాగా ...

రాజ‌మండ్రిలో విరిగిపడిన ఎయిర్‌పోర్టు టెర్మినల్.. త‌ప్పిన పెనుప్ర‌మాదం

రాజ‌మండ్రిలో విరిగిపడిన ఎయిర్‌పోర్టు టెర్మినల్.. త‌ప్పిన పెనుప్ర‌మాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలోని రాజమండ్రి ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఒక ప్రమాదకర సంఘటన జరిగింది. కొత్తగా నిర్మాణంలో ఉన్న టెర్మినల్‌లో కొంత భాగం విరిగిపడింది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ...

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. .. వీడియో

అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట‌ర్మీడియ‌ట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ జరుగుతున్న సమయంలో చరణ్ అక‌స్మాత్తుగా బయటకు వచ్చి, ...

'తిరుప‌తి తొక్కిసలాట'పై న్యాయ‌ విచారణ.. భక్తుల అసంతృప్తి

‘తిరుప‌తి తొక్కిసలాట’పై న్యాయ‌ విచారణ.. భక్తుల అసంతృప్తి

తిరుపతి తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచార‌ణ‌కు రాష్ట్ర ప్రభుత్వం ఓ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయ‌మూర్తి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు ...

పింఛ‌న్ల అన‌ర్హ‌త‌.. ఇప్పుడు దివ్యాంగుల వంతు

పింఛ‌న్ల అన‌ర్హ‌త‌.. ఇప్పుడు దివ్యాంగుల వంతు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల‌ పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...

నేడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం చంద్రబాబు

నేడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి నేడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు ...