తెలంగాణ వార్తలు
సెప్టెంబర్ 15 నుంచి తెలంగాణలో కళాశాలలు బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలు (Pending Dues) చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్యా కళాశాలలు బంద్కు సిద్ధమవుతున్నాయి. దీనిపై ...
సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా?: కేటీఆర్
సర్కార్ (Government) నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా? అంటూ రేవంత్ (Revanth) సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి ...
శ్లాబ్ ఎక్కడిదాకా అయింది.. బిల్లులు వస్తున్నాయా? – లబ్ధిదారులతో మంత్రి పొంగులేటి
‘హలో.. నేను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti)ని మాట్లాడుతున్నా. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన ఇల్లు (House) వచ్చిందా? దానికి సంబంధించిన బిల్లులు వస్తున్నాయా? ఇంటి శ్లాబ్ ...
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపటికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో, ఈరోజు మరియు రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ...
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శలు
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రధాన అంశాలు: రాజ్యాంగ ...
కూకట్పల్లి హత్య: జార్ఖండ్కు చెందిన వంట మనిషి, స్నేహితుడే నిందితులు
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బుధవారం తన ఇంట్లో రక్తపు మడుగులో కనిపించిన రేణు అగర్వాల్ను ఆమె ...
తెలంగాణలో పిడుగుపాటుకు ఆరుగురు దుర్మరణం
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం పిడుగుపాటుకు గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.నిర్మల్ జిల్లాలోని పెంబి మండలం, గుమ్మనుయోంగ్లాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు ...
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల గంజాయి పట్టివేత
శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ (International) విమానాశ్రయం (Airport)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic Ganja)ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ (Bangkok) నుంచి వచ్చిన ...















ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల (By Elections) నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) నాయకుడు కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, అయితే పార్టీకి అండగా నిలిచిన ...